విధాత: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విధ్యార్థుల మీద పోలీస్ లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి.పోలీసులు విధ్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండరాదని పోలీసులు కూడా విధ్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడ ఉండవచ్చు అన్నది గమనించండి.ఇది పిల్లల భవిష్యత్తుకి సంభందించినది, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని ఆయన పేర్కొన్నారు.
అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ అమానుషం
<p>విధాత: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విధ్యార్థుల మీద పోలీస్ లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి.పోలీసులు విధ్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండరాదని పోలీసులు కూడా విధ్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడ ఉండవచ్చు అన్నది గమనించండి.ఇది పిల్లల భవిష్యత్తుకి సంభందించినది, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని ఆయన పేర్కొన్నారు.</p>
Latest News

Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత