విధాత: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విధ్యార్థుల మీద పోలీస్ లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి.పోలీసులు విధ్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండరాదని పోలీసులు కూడా విధ్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడ ఉండవచ్చు అన్నది గమనించండి.ఇది పిల్లల భవిష్యత్తుకి సంభందించినది, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని ఆయన పేర్కొన్నారు.
అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ అమానుషం
<p>విధాత: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విధ్యార్థుల మీద పోలీస్ లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి.పోలీసులు విధ్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండరాదని పోలీసులు కూడా విధ్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడ ఉండవచ్చు అన్నది గమనించండి.ఇది పిల్లల భవిష్యత్తుకి సంభందించినది, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని ఆయన పేర్కొన్నారు.</p>
Latest News

స్వగ్రామానికి విరోష్ జంట…
ఒడిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు వికాస్ సహా 15 మంది మావోయిస్టుల లొంగుబాటు
జ్యోతిష్యంతో చావు భయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య !
నాగ్ పూర్ లో పేలుడు.. 15మంది దుర్మరణం
ఇరాన్ పాలన సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్ చేతిలోకి..!
సీనియర్ నేత కుట్రతో చేజారిన పీసీసీ పీఠం?.. ఒంటరైన జీవన్ రెడ్డి.. పొమ్మన లేక పొగ
విరోష్ పెళ్లి కానుకగా దేశవ్యాప్తంగా స్వీట్లు, గుళ్లలో అన్నదానం ..
రూ.10కోట్ల పంచలోహ విగ్రహం..ప్రతిష్టాపనోత్సవానికి సిద్దం
గుండెల్ని పిండేసే దృశ్యం..ఇజ్రాయెల్ దాడిలో 108మంది విద్యార్థినుల మృతి
దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ