విధాత,అనంతపురం:శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు చేరిన కృష్ణా జలాలు.కృష్ణా నదీ పరవల్లు తొక్కుతుండడంతో హంద్రీనీవా ద్వారా రాగులపాడు పంప్హౌస్కు చేరుకున్న కృష్ణజలాలు,ప్రస్తుతం ఒక మోటారుతో నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు దీంతో బెళుగుప్ప మండలం జీడిపల్లి జలాశయం దిశగా ప్రవహిస్తున్న నీరు.నేటి సాయంత్రానికి జీడిపల్లి జలాశయంలోకి ప్రవేశించే అవకాశం.
అనంతపురం చేరుకున్న కృష్ణమ్మ
<p>విధాత,అనంతపురం:శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు చేరిన కృష్ణా జలాలు.కృష్ణా నదీ పరవల్లు తొక్కుతుండడంతో హంద్రీనీవా ద్వారా రాగులపాడు పంప్హౌస్కు చేరుకున్న కృష్ణజలాలు,ప్రస్తుతం ఒక మోటారుతో నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు దీంతో బెళుగుప్ప మండలం జీడిపల్లి జలాశయం దిశగా ప్రవహిస్తున్న నీరు.నేటి సాయంత్రానికి జీడిపల్లి జలాశయంలోకి ప్రవేశించే అవకాశం.</p>
Latest News

ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం
పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు..