అమరావతి : ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.
బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నిర్వహిస్తుంది. అగ్ని ప్రమాదంతో పెద్దఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షించారు.
Fire Breaks Out At Tobacco Factory In AP | భారీ అగ్నిప్రమాదం.. రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటల వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

Latest News
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దానకిశోర్
కొత్త బెంజ్ ఈవీ కారు లాంచ్.. సింగిల్ చార్జింగ్తో హైదరాబాద్ నుంచి ముంబై వరకు వెళ్లొచ్చు!
గేమింగ్ లవర్స్కు ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో GT 50 Pro లాంచ్
ఎస్కలేటర్పై ఛేజింగ్లు.. ఫుడ్కోర్టులో ఫైటింగ్లు.. షాపింగ్ మాల్స్లో పబ్జీ గేమ్ ఆడేస్తున్న జెన్జీ!
శవం ముందు మహిళలతో అర్ధనగ్న నృత్యాలు.. థాయ్లాండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వైరల్
తెలంగాణలో తిరిగి ‘టీఆర్ఎస్’ ప్రయోగం.. కవిత ప్రయత్నం ఫలిస్తుందా! వికటిస్తుందా?
తెలంగాణ రోడ్లపై నెత్తుటేర్లు.. రోజుకు 20 మరణాలు
అయ్యా సీఎంగారూ.. ప్రాణాలు పోతున్నాయి... : కాంట్రాక్టర్ల మొర
తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు
ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి