అమరావతి : ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.
బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నిర్వహిస్తుంది. అగ్ని ప్రమాదంతో పెద్దఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షించారు.
Fire Breaks Out At Tobacco Factory In AP | భారీ అగ్నిప్రమాదం.. రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటల వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

Latest News
ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు చిత్తు
ప్రాజెక్టుల భూ సేకరణకు రూ.5 వేల కోట్లు : మంత్రి ఉత్తమ్
త్వరలోనే కాలేజీ విద్యార్థినులకు స్కూటర్లు : సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
ఫాసిజం నేపథ్యంలో స్త్రీ విమోచనోద్యమం పై 105 ఏండ్ల క్రితం లెనిన్ దిశా నిర్దేశం నేటికీ మార్గదర్శకమే!
దేవాలయ తీర్థం రాగి పాత్రలో తులసి ఆకులు, పచ్చ కర్పూరం ఎందుకు?
వైరల్ అవుతున్న విజయ్-రష్మిక పాత వీడియో..
అందాల వర్షంలో తడిపేస్తున్న అనసూయ భరధ్వాజ్.. ఫోటోలు
కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న జబర్దస్త్ వర్ష.. అబ్బో అందం చూస్తే మతిపోవాల్సిందే!
టాలీవుడ్ టాప్ స్టార్లపై జాన్వీ కపూర్ దృష్టి..
విజయ్ దేవరకొండ తనని పెళ్లికి పిలవలేదని బాధపడ్డ చిన్నారి ..