విధాత:హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీయే టెండర్లు పిలిచింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు. ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ కం రివర్స్ ఆక్షన్ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలి. కాగా, రాజధాని గ్రామాల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఏఎంఆర్డీయే చేపట్టింది. సుమారు రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించింది.
హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవన నిర్మాణం
<p>విధాత:హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీయే టెండర్లు పిలిచింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు. ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ కం రివర్స్ ఆక్షన్ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలి. కాగా, […]</p>
Latest News

పెళ్లి కారు అలంకరణలో కొత్త ట్రెండ్.. !
పేరుకే ద్విచక్ర వాహనం..ఆరుగురి ప్రయాణం!
నాడు కాలుష్య రిఫైనరీ.. నేడు ప్రపంచ స్థాయి మామిడి పండ్ల ఎగుమతి కేంద్రం!
నకిలీఉద్యోగం.. 67 పెళ్లిళ్లతో ఘరానా మోసం
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
బాబోయ్.. భారీ కింగ్ కోబ్రాలు!
ట్రంప్ 'నో ట్యాక్స్ ఆన్ టిప్స్' క్యాంపెయిన్ !
కారులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సుమ..
అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి..?