నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్కు దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని డీఎస్పీ రాజగోపాల్రెడ్డి తెలిపారు. వెంకటేష్పై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తేజస్వినిని వెంకటేశ్ హత్య చేశాడు: డీఎస్పీ
<p>నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. "తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్కు దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం […]</p>
Latest News

తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన !
ఢిల్లీలో మల్లారెడ్డి కోడలు..ప్రధాని మోదీతో భేటీ!
బాలయ్య కాళ్లు మొక్కిన హీరోయిన్..
సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్ పర్ట్ కమిటీకి సన్మానం
హైదరాబాద్ లో సూర్య ప్రతాపం !
డెసిషన్ డే.. మూడు బిల్లులపై నేడు ఓటింగ్
తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు
ఒక్కరోజే 26 సినిమాలు రిలీజ్, అందులో 17 స్పెషల్!
“నా జీవితంలో నిజమైన హీరో నాన్నే” ...
డిగ్రీ అర్హతతో 180 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 30 లాస్ట్ డేట్!