నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్కు దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని డీఎస్పీ రాజగోపాల్రెడ్డి తెలిపారు. వెంకటేష్పై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తేజస్వినిని వెంకటేశ్ హత్య చేశాడు: డీఎస్పీ
<p>నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. "తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్కు దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం […]</p>
Latest News

జింబాబ్వేపై టీమిండియా భారీ గెలుపు – సెమీస్ ఆశలు సజీవం
విజయ్, రష్మిక పెళ్లి ఫొటోస్.. వీటిలో ఇది గమనించారా?
ఒక్కటైన 'గీత–గోవిందం' : ఘనంగా జరిగిన విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా భార్య, ఎస్పీ గా భర్త !
వెస్టిండీస్పై సౌతాఫ్రికా సూపర్ ‘హిట్’ : ఊపిరి పీల్చుకున్న భారత్
తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
ప్రతిభ కబనబరిచిన పోలీసు జాగిలం భైరవ్ కి గోల్డ్ మెడల్
రూ.200 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ఓ వ్యక్తిని తొండంతో విసిరిపడేసిన గజరాజు
స్పేస్ మస్తుంది...మావోయిస్టులదే నిర్ణయం!