విధాత: తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి పీఎస్ లోపలికి వెళ్లారు. పీఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత
<p>విధాత: తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి పీఎస్ లోపలికి వెళ్లారు. పీఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ […]</p>
Latest News

రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ