విధాత(ప్రకాశం): ఆంధ్రప్రదేశ్లో జూన్ 7నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.
ఏపీలో జూన్ 7నుంచి టెన్త్ పరీక్షలు
<p>విధాత(ప్రకాశం): ఆంధ్రప్రదేశ్లో జూన్ 7నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం […]</p>
Latest News

అన్ని ప్లాట్ఫామ్స్లో మెగాస్టార్ సునామీ..
లీకైన ఆడియోపై రష్మిక మందన్న ఫైర్..
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 62 పోస్టుల భర్తీ.. 16న ఇంటర్వ్యూలు
నిండు కుండలా 'సవతుల బావులు'.. ఆశ్చర్యపోతున్న పర్యాటకులు
ఉగాది తర్వాత ఈ రెండు రాశుల వారికి కష్టాలే కష్టాలు..! తస్మాత్ జాగ్రత్త..!!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు వివాహ యోగం..!
అశోక్నగర్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్లు - వాహనదారులూ జాగ్రత్త!
తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొత్త ట్రెండ్గా 'గోల్డ్ మినిమలిజం' – అంటే ఏంటి?
తెలంగాణలో సారా వర్సెస్ నీరా!..విప్పపువ్వు సారా వచ్చేనా?