విధాత,అమరావతి:అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.జీవో ఐఆర్ వెబ్సైట్ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ-గెజిట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
<p>విధాత,అమరావతి:అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.జీవో ఐఆర్ వెబ్సైట్ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.</p>
Latest News

‘మంగాత్తా’ రీ రిలీజ్ వేళ రచ్చ
చిలక పచ్చ రంగు చీరలో మనసులు దోచేస్తున్న రుక్మిణి వసంత్
ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టి...ప్రియురాలి ఆత్మాహత్య యత్నం
నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాల వెలికితీత
ప్రపంచ ఓటీటీ రంగంలో పెరుగుతున్న హీట్ ..
ట్రెడిషనల్ లుక్ లో అందాల డోస్ పెంచేసిన రాశి ఖన్నా
తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు
ఆరు నెలల్లో 1000 కోట్ల లక్ష్యంతో మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ దండయాత్ర ..
ఛత్తీస్గఢ్లో 100 కేజీల పేలుడు పదార్థాలు, 16 ఐఈడీలు స్వాధీనం
పెళ్లి తర్వాత సమంత ఇంటి పేరు మారుస్తుందా ..