విధాత,అమరావతి:అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.జీవో ఐఆర్ వెబ్సైట్ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ-గెజిట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
<p>విధాత,అమరావతి:అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.జీవో ఐఆర్ వెబ్సైట్ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఏపీ ఈ-గెజిట్లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.</p>
Latest News

తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రారంభం
వాల్ ఆఫ్ ఫేమ్పై సోషల్ మీడియాలో చర్చ ..
దానంకు క్లీన్ చీట్ పై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!
బిగ్ షాక్.. హోటల్ బిల్లులో గ్యాస్ సర్ చార్జ్ !
సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కావ్య పాపకు ఎక్స్ షాక్ !
హైదరాబాద్లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం
ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్న ఉపాసన..
ఇన్ని సమస్యలా?..వైరల్ గా బీసీ హాస్టల్ బాలికల వీడియో!
తగ్గిన బంగారం..స్థిరంగా వెండి
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి