Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Latest News
అన్ని ప్లాట్ఫామ్స్లో మెగాస్టార్ సునామీ..
లీకైన ఆడియోపై రష్మిక మందన్న ఫైర్..
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 62 పోస్టుల భర్తీ.. 16న ఇంటర్వ్యూలు
నిండు కుండలా 'సవతుల బావులు'.. ఆశ్చర్యపోతున్న పర్యాటకులు
ఉగాది తర్వాత ఈ రెండు రాశుల వారికి కష్టాలే కష్టాలు..! తస్మాత్ జాగ్రత్త..!!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు వివాహ యోగం..!
అశోక్నగర్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్లు - వాహనదారులూ జాగ్రత్త!
తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొత్త ట్రెండ్గా 'గోల్డ్ మినిమలిజం' – అంటే ఏంటి?
తెలంగాణలో సారా వర్సెస్ నీరా!..విప్పపువ్వు సారా వచ్చేనా?