Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Road Accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Latest News
మీరు చూయింగ్ గమ్ తింటున్నారా..? అయితే నపుంసకులుగా మారే ఛాన్స్..!
ఎండలు బాబోయ్ ఎండలు...జూ పార్కుల్లో వన్యప్రాణుల విలవిల
వామ్మో 'ఘోస్ట్ సైకిల్'...చూస్తే షాకింగ్ !
దంచికొడుతున్న ఎండలు.. 44 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు..!
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హోటల్లో మూడు రోజులు బస.. టవల్స్, స్పూన్స్ను దొంగిలించిన టూరిస్టులు.. వీడియో
ఆర్టీసీ సమ్మెలో విషాదం..డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..ఉద్రిక్తత
తప్పుడు ప్రచారంపై సాయి పల్లవి ఆగ్రహం..
రకుల్ పక్కన ఉన్నప్పుడు నా ప్రేయసి కాల్ చేస్తే ఏం చేస్తానంటే...
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి లాభసాటి వ్యాపారం..!