విధాత,అమరావతి:75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా సందేశమిచ్చారు. ‘‘మన ప్రజలు నిర్బంధాలు, అణచిత నుంచి బయటపడి స్వేచ్ఛగా ఎదగడం కోసమే ఆనాడు మన నాయకులు ఎన్నో మహోన్నత త్యాగాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు, వారి భావాలకు, ఎదుగుదలకు అడుగడుగునా సంకేళ్లు పడుతుంటే ఆ మహనీయుల త్యాగాలకు అర్థం ఏముంది?. మన సంపదను మన పాలకులే దోచుకుంటుంటే.. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలను మన పాలకులే అణచివేస్తుంటే ఏం చేయాలి? జాతీయోధ్యమ స్ఫూర్తితో పోరాడి మన సమాజాన్ని రక్షించుకోవాలి. పాలకుల దుర్మార్గాలను ఒక్కటిగా ఎదిరించాలి. ఇది ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం’’ అని అన్నారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికి చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్ర్య ఉద్యమ క్షణాలను స్మరణకు తెచ్చుకోవడం గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.
ఆ మహనీయుల త్యాగాలకు అర్థం ఏముంది?: చంద్రబాబు
<p>విధాత,అమరావతి:75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా సందేశమిచ్చారు. ‘‘మన ప్రజలు నిర్బంధాలు, అణచిత నుంచి బయటపడి స్వేచ్ఛగా ఎదగడం కోసమే ఆనాడు మన నాయకులు ఎన్నో మహోన్నత త్యాగాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు, వారి భావాలకు, ఎదుగుదలకు అడుగడుగునా సంకేళ్లు పడుతుంటే ఆ మహనీయుల త్యాగాలకు అర్థం ఏముంది?. మన సంపదను మన పాలకులే దోచుకుంటుంటే.. దళిత, […]</p>
Latest News

భారీగా పడిపోయిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
Karthik | అన్వేషణ హీరో కార్తీక్ని చూసి షాక్ అవుతున్న అభిమానులు.. ఇలా మారిపోయాడేంటి..!
Pawan Kalyan | నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు .. తిరుమలలో పెట్టిన పేరు ఇదే.. పవన్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు
Hyderabad | 18 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదు.. రూ. 1.70 లక్షలకు మగ శిశువును కొన్నారు..
Mangoes | హైదరాబాద్లో విషాదం.. మామిడి పండ్లు తిన్నారు.. అక్కాచెల్లెళ్లు మరణించారు..
Antharaganga Waterfall | హైదరాబాద్కు కూతవేటు దూరంలో ‘అంతరగంగ’ జలపాతం
Rain Alert | తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..!
Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం..!
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి