విధాత: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది. నిఫ్టీ 600 పాయింట్ల లాభం అందుకుంది. ఉదయం 9:30 కల్లా సెన్సెక్స్ 2000 పాయింట్లు లాభంతో 76,738 గరిష్ట ట్రేడ్ నమోదు చేసింది. నిఫ్టీ 613 పాయింట్ల వద్ద లాభపడి 24,144కు చేరుకుంది. రెండు సూచీలు కూడా ఆరంభంలోనే రికార్డు గరిష్టాలను నమోదు చేయడం విశేషం. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 వద్ద ప్రారంభమైంది.
ఎగ్జిట్ పోల్స్ జోష్ తో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది.

Latest News
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
ప్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు : మంత్రి వెంకట్ రెడ్డి