విధాత: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది. నిఫ్టీ 600 పాయింట్ల లాభం అందుకుంది. ఉదయం 9:30 కల్లా సెన్సెక్స్ 2000 పాయింట్లు లాభంతో 76,738 గరిష్ట ట్రేడ్ నమోదు చేసింది. నిఫ్టీ 613 పాయింట్ల వద్ద లాభపడి 24,144కు చేరుకుంది. రెండు సూచీలు కూడా ఆరంభంలోనే రికార్డు గరిష్టాలను నమోదు చేయడం విశేషం. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 వద్ద ప్రారంభమైంది.
ఎగ్జిట్ పోల్స్ జోష్ తో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది.

Latest News
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి