విధాత: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది. నిఫ్టీ 600 పాయింట్ల లాభం అందుకుంది. ఉదయం 9:30 కల్లా సెన్సెక్స్ 2000 పాయింట్లు లాభంతో 76,738 గరిష్ట ట్రేడ్ నమోదు చేసింది. నిఫ్టీ 613 పాయింట్ల వద్ద లాభపడి 24,144కు చేరుకుంది. రెండు సూచీలు కూడా ఆరంభంలోనే రికార్డు గరిష్టాలను నమోదు చేయడం విశేషం. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 వద్ద ప్రారంభమైంది.
ఎగ్జిట్ పోల్స్ జోష్ తో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు