విధాత:పరకాలలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్.తేదీ 29 7 2021 రోజున పరకాల లోని చర్చికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న కేశవ స్వామి అతని భార్య సంధ్యారాణి కేసులో నిందితులైన పుల్ల బాబు 65 ధర్మసాగర్ సబ్ స్టేషన్ అవుట్సోర్సింగ్ ఆపరేటర్,గూగుల్ లోతు వాలు నాయక్ 51 సోమ్లా తండా తీగరాజుపల్లి,గాడి పెళ్లి వెంకటేష్ 28 కోమటిపల్లి, అంబాల నవీన్ 34 వల్లభాపురం మండల్ ఎల్కతుర్తి లను, ఈ నలుగురు విద్యుత్ ,ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇతర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసగించి ,కేశవ స్వామి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి వాటిని సొంతానికి వాడుకొని మోసం చేసినందున వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
దంపతుల ఆత్మహత్య కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్
<p>విధాత:పరకాలలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్.తేదీ 29 7 2021 రోజున పరకాల లోని చర్చికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న కేశవ స్వామి అతని భార్య సంధ్యారాణి కేసులో నిందితులైన పుల్ల బాబు 65 ధర్మసాగర్ సబ్ స్టేషన్ అవుట్సోర్సింగ్ ఆపరేటర్,గూగుల్ లోతు వాలు నాయక్ 51 సోమ్లా తండా తీగరాజుపల్లి,గాడి పెళ్లి వెంకటేష్ 28 కోమటిపల్లి, అంబాల నవీన్ 34 వల్లభాపురం మండల్ ఎల్కతుర్తి లను, ఈ నలుగురు విద్యుత్ ,ఇరిగేషన్ […]</p>
Latest News

సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవలు..!
కిషన్ రెడ్డికి, సంజయ్ కి కాస్తంత కూడా సిగ్గు లేదు..బీజేపీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు
శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!
20న సీఎం రేవంత్ మేడిగడ్డ సందర్శన..నస్తూరపల్లిలో బహిరంగసభ
అంగరంగ వైభవంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది ...
ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణాలు ఏంటి...
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!