విధాత:పరకాలలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్.తేదీ 29 7 2021 రోజున పరకాల లోని చర్చికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న కేశవ స్వామి అతని భార్య సంధ్యారాణి కేసులో నిందితులైన పుల్ల బాబు 65 ధర్మసాగర్ సబ్ స్టేషన్ అవుట్సోర్సింగ్ ఆపరేటర్,గూగుల్ లోతు వాలు నాయక్ 51 సోమ్లా తండా తీగరాజుపల్లి,గాడి పెళ్లి వెంకటేష్ 28 కోమటిపల్లి, అంబాల నవీన్ 34 వల్లభాపురం మండల్ ఎల్కతుర్తి లను, ఈ నలుగురు విద్యుత్ ,ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇతర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసగించి ,కేశవ స్వామి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి వాటిని సొంతానికి వాడుకొని మోసం చేసినందున వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
దంపతుల ఆత్మహత్య కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్
<p>విధాత:పరకాలలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్.తేదీ 29 7 2021 రోజున పరకాల లోని చర్చికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న కేశవ స్వామి అతని భార్య సంధ్యారాణి కేసులో నిందితులైన పుల్ల బాబు 65 ధర్మసాగర్ సబ్ స్టేషన్ అవుట్సోర్సింగ్ ఆపరేటర్,గూగుల్ లోతు వాలు నాయక్ 51 సోమ్లా తండా తీగరాజుపల్లి,గాడి పెళ్లి వెంకటేష్ 28 కోమటిపల్లి, అంబాల నవీన్ 34 వల్లభాపురం మండల్ ఎల్కతుర్తి లను, ఈ నలుగురు విద్యుత్ ,ఇరిగేషన్ […]</p>
Latest News

Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ