విధాత: కర్నూలు జిల్లా,నంద్యాలలో రిటైల్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తీరివీధి వెంకటసుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు.వెంకట సుబ్బయ్యను కత్తులతో నరికి అతి కిరాతకంగా హత్యచేసిన గుర్తు తెలియని దుండగులు.మృతుడు వైసీపీ మద్దతుదారుడు,హత్యకు పాత కక్షలే కారణంగా విచారిస్తున్న పోలీసులు.
నంద్యాలలో వైసీపీ మద్దతుదారుడు వెంకటసుబ్బయ్య దారుణ హత్య
<p>విధాత: కర్నూలు జిల్లా,నంద్యాలలో రిటైల్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తీరివీధి వెంకటసుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు.వెంకట సుబ్బయ్యను కత్తులతో నరికి అతి కిరాతకంగా హత్యచేసిన గుర్తు తెలియని దుండగులు.మృతుడు వైసీపీ మద్దతుదారుడు,హత్యకు పాత కక్షలే కారణంగా విచారిస్తున్న పోలీసులు.</p>
Latest News

రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది తీపి కబురు!
హైదరాబాద్లో పన్నీర్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఉగాది రోజున సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం
జూబ్లీహిల్స్లో రూ.30 కోట్ల ఇంద్రభవనం.
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్
భారత కమ్యూనిస్టు ఉద్యమం పై రెండో గ్రేట్ డిబేట్
జమిలి ఎన్నికల కమిటీ గడువు పొడిగింపు !
కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిగ్ అప్డేట్
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు