విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో రూ.12000 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబై థానే క్రైమ్ బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఎండీ డ్రగ్స్ ఫ్యాక్టరీలో సోదాలు చేపట్టి.. డ్రగ్స్ తయారు చేస్తున్న 13మందిని అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ టీసీ, మోలీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 32,000 లీటర్ల రా మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు. మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ ను దేశ, విదేశాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్కు చెందిన మహిళను అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. డ్రగ్ ఫ్యాక్టరీ సీజ్
హైదరాబాద్ లో రూ.12000 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబై థానే క్రైమ్ బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు

Latest News
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి..? ఏ వయసులో చేస్తే మంచిది..?