విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో రూ.12000 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబై థానే క్రైమ్ బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఎండీ డ్రగ్స్ ఫ్యాక్టరీలో సోదాలు చేపట్టి.. డ్రగ్స్ తయారు చేస్తున్న 13మందిని అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ టీసీ, మోలీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 32,000 లీటర్ల రా మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు. మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ ను దేశ, విదేశాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్కు చెందిన మహిళను అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. డ్రగ్ ఫ్యాక్టరీ సీజ్
హైదరాబాద్ లో రూ.12000 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబై థానే క్రైమ్ బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు

Latest News
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు