విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దూమారం లేపిన కంచ గచ్చిబౌలి భూములపై మరో వివాదం తెర పైకి వచ్చింది. ఈ భూములపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజమైన యజమాని అని, ఆ భూములపై యాజమాన్య హక్కు తమదేనని నిజాం వారసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశామని వారు చెబుతున్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై హక్కు మాదే…సుప్రీంకోర్టులో నిజాం వారసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజమైన యజమాని అని, ఆ భూములపై యాజమాన్య హక్కు తమదేనని నిజాం వారసులు ఆరోపిస్తున్నారు

Latest News
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
బాయ్ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్పాట్ కొట్టిన మహిళ
సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు
బుక్ మై షోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ..
భారత్ గిగ్ వర్కర్లకు ఊరట
వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
సంక్రాంతి కోడి పందాలు..రక్త చరిత్ర మూలాలు
భారత్ పాలిట ఆర్థిక భారంగా మారిన డయాబెటిస్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో