విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దూమారం లేపిన కంచ గచ్చిబౌలి భూములపై మరో వివాదం తెర పైకి వచ్చింది. ఈ భూములపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజమైన యజమాని అని, ఆ భూములపై యాజమాన్య హక్కు తమదేనని నిజాం వారసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశామని వారు చెబుతున్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై హక్కు మాదే…సుప్రీంకోర్టులో నిజాం వారసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజమైన యజమాని అని, ఆ భూములపై యాజమాన్య హక్కు తమదేనని నిజాం వారసులు ఆరోపిస్తున్నారు

Latest News
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
అఖండ2పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన..
సెలవుల జాబితా ప్రకటించని సర్కార్..! 'పది' పరీక్షల షెడ్యూల్పై సందిగ్ధత..!!
రేపు ధనుస్సు రాశిలోకి కుజుడి ప్రవేశం.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..!
ఈ వారం ఓటీటీలో.. : చిత్రాలు – సిరీస్లు(డిసెంబర్ 01–07)
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?