విధాత: బ్యాంకాగ్లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న విమానం భారీ కుదుపులతో బ్యాంకాగ్లోని సువర్ణభూమి విమనాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. విమానంలో తలెత్తిన భారీ కుదుపులతో విమానంలోని ఒకరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదవార్త తెలుసుకున్న సింగపూర్ ఎయిర్లైన్స్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తామని, ఇందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపిస్తున్నామని తెలిపింది.
సింగపూర్ విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి, 30మందికి గాయాలు
బ్యాంకాగ్లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న

Latest News
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం
గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?
రెండున్నర ఎకరాల్లో 70 టన్నుల అరటి పండ్ల ఉత్పత్తి.. ఏడాదిలోపే రూ. 12 లక్షల ఆదాయం
ముగ్గు పోయని వారికి ఇందిరమ్మ ఇల్లు రద్దు.. జాబితా సిద్ధం చేస్తోన్న అధికారులు..!
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం! దుబాయ్లో.. బంగారంపై భారీ డిస్కౌంట్లు!