విధాత: బ్యాంకాగ్లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న విమానం భారీ కుదుపులతో బ్యాంకాగ్లోని సువర్ణభూమి విమనాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. విమానంలో తలెత్తిన భారీ కుదుపులతో విమానంలోని ఒకరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదవార్త తెలుసుకున్న సింగపూర్ ఎయిర్లైన్స్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తామని, ఇందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపిస్తున్నామని తెలిపింది.
సింగపూర్ విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి, 30మందికి గాయాలు
బ్యాంకాగ్లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న

Latest News
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు