విధాత: బ్యాంకాగ్లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న విమానం భారీ కుదుపులతో బ్యాంకాగ్లోని సువర్ణభూమి విమనాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. విమానంలో తలెత్తిన భారీ కుదుపులతో విమానంలోని ఒకరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదవార్త తెలుసుకున్న సింగపూర్ ఎయిర్లైన్స్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తామని, ఇందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపిస్తున్నామని తెలిపింది.
సింగపూర్ విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి, 30మందికి గాయాలు
బ్యాంకాగ్లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న

Latest News
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
ప్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు : మంత్రి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాహు కేతువులు రేవంత్, కేసీఆర్ లు: బండి సంజయ్
చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీ బిగ్ అప్డేట్..