విధాత : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్తో కరోనలినా రాజధాని రాలేయిగ్లో ఓ దుండగులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాయిలేగ్లోని న్యూజ్ రివర్ గ్రీన్వేకు సమీపంలో కాల్పులు జరిగినట్లు స్థానిక మేయర్ మేరి అన్ బల్ద్విన్ ధృవీకరించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమన్నారు.
అయితే పౌరులపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతను కాల్పులు జరిపిన వెంటనే స్థానికంగా ఉన్న గ్యారేజీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆ గ్యారెజీని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడిని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Latest News
బ్లాక్ సూట్ లో నడుము అందాలు చూపిస్తున్న అక్కినేని కోడలు శోభిత
చీరకట్టులో టాలెంట్ చూపిస్తున్న అనసూయ భరధ్వాజ్
యూకే వీసా నిబంధనలు కఠినతరం: భారతీయ హెల్త్కేర్, ఐటీ ఉద్యోగాలకు భారీ దెబ్బ
అదనపు కట్నం అడిగారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు.. యూపీలో ఘటన (Viral Videos)
తెలంగాణను తాకుతూ వెళ్లే సూరత్–చెన్నై ఎక్స్ప్రెస్వే పొడవు కుదింపు..
అంతరిక్షంలో బార్ అండ్ రెస్టారెంట్.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?
ఉపాధి హామీలో ‘గాంధీ’ పేరు తొలగింపు.. ‘రామ్ జీ’ అక్షరాల చేరిక!
ఈ వారం ఓటీటీలో వినోద విందు..
హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు!
200 సినిమాల చెట్టు మళ్లీ చిగురించింది..