విధాత : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్తో కరోనలినా రాజధాని రాలేయిగ్లో ఓ దుండగులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాయిలేగ్లోని న్యూజ్ రివర్ గ్రీన్వేకు సమీపంలో కాల్పులు జరిగినట్లు స్థానిక మేయర్ మేరి అన్ బల్ద్విన్ ధృవీకరించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమన్నారు.
అయితే పౌరులపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతను కాల్పులు జరిపిన వెంటనే స్థానికంగా ఉన్న గ్యారేజీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆ గ్యారెజీని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడిని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Latest News
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 ..
జర్నలిస్టులకు శుభవార్త.. పెన్షన్ రూ. 13 వేలకు పెంపు
బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’..
దంపతులు ఒకే కంచంలో కలిసి తింటున్నారా..? ముద్దుమురిపెం కష్టమేనట..!
బస్సు కండక్టర్ నుంచి ప్రపంచ సూపర్ స్టార్ వరకు..
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
జనవరి 30 పంచాంగం.. సాధారణ శుభ సమయాలివే..!
వనదేవతల రాకతో పులకించిన జనమేడారం
జాతరమ్మ ... జాతరో మేడారం జాతర.. తీరొక్క రంగులతో ఊర్లకూర్లువచ్చే జాతర!
రేపు సిట్ విచారణకు రాలేను : కేసీఆర్