విధాత : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్తో కరోనలినా రాజధాని రాలేయిగ్లో ఓ దుండగులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాయిలేగ్లోని న్యూజ్ రివర్ గ్రీన్వేకు సమీపంలో కాల్పులు జరిగినట్లు స్థానిక మేయర్ మేరి అన్ బల్ద్విన్ ధృవీకరించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమన్నారు.
అయితే పౌరులపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతను కాల్పులు జరిపిన వెంటనే స్థానికంగా ఉన్న గ్యారేజీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆ గ్యారెజీని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడిని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Latest News
మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు !
యాక్టింగ్ రాకనే బోల్డ్ సీన్స్ చేస్తుందని అన్నారు..
హల్దీ వేడుకని హోలీలా మార్చారేంటి..
హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ టూర్.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!
కిరాయికి మామిడి చెట్లు.. 90 కిలోల పండ్లు మీ సొంతం..!
చరణ్ అభిమానులకు పుట్టినరోజున పూనకాలే..! ముచ్చటగా మూడు సర్ప్రైజులు?
ఆప్ఘన్ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి.. 400 మంది రోగులు మృతి
తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు..! ఎల్లో అలర్ట్ జారీ..!!
పొద్దున్నే బల్లిని చూస్తే.. శుభమా..? అశుభమా..?
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి..!