విధాత : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్తో కరోనలినా రాజధాని రాలేయిగ్లో ఓ దుండగులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాయిలేగ్లోని న్యూజ్ రివర్ గ్రీన్వేకు సమీపంలో కాల్పులు జరిగినట్లు స్థానిక మేయర్ మేరి అన్ బల్ద్విన్ ధృవీకరించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమన్నారు.
అయితే పౌరులపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతను కాల్పులు జరిపిన వెంటనే స్థానికంగా ఉన్న గ్యారేజీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆ గ్యారెజీని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడిని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Latest News
రేపే ఏపీ జొన్నగిరి బంగారు గని శుద్ధి కేంద్రం ప్రారంభం
భారత్ లో కొత్త వజ్రాల గని.. త్రవ్వకాల్లో దొరికిన వజ్రాలు!
నటుడు ప్రకాశ్ రాజ్కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
రూ.200 పెట్టుబడితో..రూ.25 లక్షల వజ్రం సొంతం!
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బిగ్ ఛాలెంజ్
మెట్రోపై చర్చలు ఫలప్రదం…
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్టు..ఉద్రిక్తత
స్టాలిన్ స్టైల్ అనుకరణతో సీఎం విజయ్ కౌంటర్
సీఎం విజయ్- త్రిష బంధం తెగిపోయినట్లేనా..!
ఏసీబీ దూకుడు.. ఈసారి ఎక్సైజ్ ఎస్పీ అక్రమాస్తులపై దాడులు !