హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచాలని మెట్రో ఎండీ నిర్ణయించారు. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి 12:15 గంటలకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైళ్లు 12:15 గంటలకు బయల్దేరి, రాత్రి ఒంటి గంట సమయానికి గమ్యస్థానాలకు చేరుతాయని తెలిపారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఎండీ పేర్కొన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం సేవించి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
న్యూఇయర్ వేడుకలు.. మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచాలని మెట్రో ఎండీ నిర్ణయించారు
Latest News

అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!
ఏఐ లేఆఫ్ ట్రాప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?
కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు...
10th, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేశాడు..
పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది!