హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచాలని మెట్రో ఎండీ నిర్ణయించారు. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి 12:15 గంటలకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైళ్లు 12:15 గంటలకు బయల్దేరి, రాత్రి ఒంటి గంట సమయానికి గమ్యస్థానాలకు చేరుతాయని తెలిపారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఎండీ పేర్కొన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం సేవించి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
న్యూఇయర్ వేడుకలు.. మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచాలని మెట్రో ఎండీ నిర్ణయించారు
Latest News

షూటింగ్ సెట్లో గాయపడ్డ గ్లోబల్ స్టార్ ప్రభాస్ ..
మెగాస్టార్ షోల్డర్కి ఏమైంది..
అమెరికా విషాదం – అదృశ్యమైన సాకేత్ మృతదేహం లభ్యం
చిరకాల ప్రత్యర్థిపై మరో ఘనవిజయం – భారత్ సూపర్–8 ప్రవేశం
ఇండిగో దెబ్బతో కళ్లు తెరిచిన డీజీసీఏ.. విమానాల రద్ధుపై కొత్త నిబంధనలు
కొత్తగూడెం కోసం కీలక మంత్రి కిరికిరి.. వచ్చే ఎన్నికల్లో సీపీఐ దూరమయ్యేనా?
A Beautiful Breakup Movie Review
ప్రేమలో మోసం… ఆరోగ్యంతో పోరాటం…
ఆహా! ఈ మిషన్ గీత కార్మికులకు ఇస్తే బెటర్ !
బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్వాటర్ టన్నెల్!