విధాత : ఒకటో తారీఖునా జీతాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ.హరీశ్రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారని, అయితే అంగన్ వాడీలకు 22 రోజులు గడుస్తున్నా జీతం అందలేదని నిలదీశారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని, ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు తక్షణమే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మాటలకు.. చేతలకు పొంతన లేని కాంగ్రెస్ పాలన: హరీశ్రావు
ఒకటో తారీఖునా జీతాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ.హరీశ్రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు
Latest News

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి