SI, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన.. గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత

విధాత: గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఎస్‌.ఐ., కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గాంధీభవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీభవన్‌ రెండు గేట్లకు తాళాలు వేశారు. SI, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన.. గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత pic.twitter.com/lt7pwwhqmQ — vidhaathanews (@vidhaathanews) January 25, 2023 ఆందోళన విరమించి వెళ్లాలని, జీవితాలు నాశనం చేసుకోవద్దని అభ్యర్థులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కదిలేది లేదని అభ్యర్థులు అంటున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత […]

  • Publish Date - January 25, 2023 / 06:48 AM IST

విధాత: గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఎస్‌.ఐ., కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గాంధీభవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గాంధీభవన్‌ రెండు గేట్లకు తాళాలు వేశారు.

ఆందోళన విరమించి వెళ్లాలని, జీవితాలు నాశనం చేసుకోవద్దని అభ్యర్థులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కదిలేది లేదని అభ్యర్థులు అంటున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి నేతృత్వంలో పోలీసులతో చర్చలు జరుపుతున్నారు.