విధాత, వరంగల్: వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి వచ్చిన సిలువేరు హనీ D/o చిన్న,R/o రామన్నపేటకు చెందిన విద్యార్థిని తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాకపోవడంతో ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మట్టెవాడ పోలీసులు ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరిశీలించి పరీక్ష సమయానికి 5 నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండడంతో సీఐ స్వయంగా తన పోలీస్ వాహనంలోనే తీసుకువెళ్లి విద్యార్థి రాయవల్సిన పాఠక్ మహల్ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి చేర్చారు.దీంతో ఆ విద్యార్థి ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థి చివరి నిమిషంలో భావోగ్వేదము తో ఉండటం తో ధైర్యం చెప్పి అల్ ది బెస్ట్ చెప్పి మరీ పరీక్ష కేంద్రంలో కి పంపారు. సిఐ సకాలంలో స్పందించి తాను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రాని
Latest News

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా భార్య, ఎస్పీ గా భర్త !
వెస్టిండీస్పై సౌతాఫ్రికా సూపర్ ‘హిట్’ : ఊపిరి పీల్చుకున్న భారత్
తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
ప్రతిభ కబనబరిచిన పోలీసు జాగిలం భైరవ్ కి గోల్డ్ మెడల్
రూ.200 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ఓ వ్యక్తిని తొండంతో విసిరిపడేసిన గజరాజు
స్పేస్ మస్తుంది...మావోయిస్టులదే నిర్ణయం!
చివరి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేసిన బాస్.. ఐ డోంట్ కేర్ అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఉద్యోగి
ఫ్రూట్స్ను కడగకుండా తింటున్నారా..? జాగ్రత్త వాటికి ఎలుకల మందు పూస్తున్నారు
న్యాయవ్యవస్థను అభాసు పాలు చేసే కుట్ర..ఆ పాఠ్యాంశం : సుప్రీంకోర్టు ఫైర్