విధాత, వరంగల్: వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి వచ్చిన సిలువేరు హనీ D/o చిన్న,R/o రామన్నపేటకు చెందిన విద్యార్థిని తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాకపోవడంతో ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మట్టెవాడ పోలీసులు ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరిశీలించి పరీక్ష సమయానికి 5 నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండడంతో సీఐ స్వయంగా తన పోలీస్ వాహనంలోనే తీసుకువెళ్లి విద్యార్థి రాయవల్సిన పాఠక్ మహల్ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి చేర్చారు.దీంతో ఆ విద్యార్థి ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థి చివరి నిమిషంలో భావోగ్వేదము తో ఉండటం తో ధైర్యం చెప్పి అల్ ది బెస్ట్ చెప్పి మరీ పరీక్ష కేంద్రంలో కి పంపారు. సిఐ సకాలంలో స్పందించి తాను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రాని
Latest News

మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం