విధాత, వరంగల్: వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి వచ్చిన సిలువేరు హనీ D/o చిన్న,R/o రామన్నపేటకు చెందిన విద్యార్థిని తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాకపోవడంతో ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మట్టెవాడ పోలీసులు ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరిశీలించి పరీక్ష సమయానికి 5 నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండడంతో సీఐ స్వయంగా తన పోలీస్ వాహనంలోనే తీసుకువెళ్లి విద్యార్థి రాయవల్సిన పాఠక్ మహల్ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి చేర్చారు.దీంతో ఆ విద్యార్థి ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థి చివరి నిమిషంలో భావోగ్వేదము తో ఉండటం తో ధైర్యం చెప్పి అల్ ది బెస్ట్ చెప్పి మరీ పరీక్ష కేంద్రంలో కి పంపారు. సిఐ సకాలంలో స్పందించి తాను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రాని
Latest News

ఒకే పర్యటనలో రెండు విధులు.. ములుగు కలెక్టర్ దివాకర్
ఆ బాపు విజయం సాధించాడు
నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ కేసు వాయిదా
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా!
మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ
ఇండిగో బాధితులకు రూ. 10వేల పరిహారం
ఇన్నాళ్లు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్
సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు