విధాత, వరంగల్: వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి వచ్చిన సిలువేరు హనీ D/o చిన్న,R/o రామన్నపేటకు చెందిన విద్యార్థిని తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాకపోవడంతో ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మట్టెవాడ పోలీసులు ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరిశీలించి పరీక్ష సమయానికి 5 నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండడంతో సీఐ స్వయంగా తన పోలీస్ వాహనంలోనే తీసుకువెళ్లి విద్యార్థి రాయవల్సిన పాఠక్ మహల్ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రానికి చేర్చారు.దీంతో ఆ విద్యార్థి ఊపిరిపీల్చుకున్నారు. విద్యార్థి చివరి నిమిషంలో భావోగ్వేదము తో ఉండటం తో ధైర్యం చెప్పి అల్ ది బెస్ట్ చెప్పి మరీ పరీక్ష కేంద్రంలో కి పంపారు. సిఐ సకాలంలో స్పందించి తాను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు
వరంగల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు వరంగల్ బ్యాంకు కాలనీ లోని ఎస్సార్ హై స్కూల్ పరీక్షా కేంద్రాని
Latest News

పోతునూరు రైతుల “వరి” గోస
మళ్లీ పడిపోయిన పసిడి, వెండి ధరలు
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు