న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ఇంకా రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున తమిళనాడులో కొందరు దీనిపై రాద్దాంతం చేస్తున్నారన్నారు. త్వరలో డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ను తీసుకువస్తామని ప్రకటించారు. పార్లమెంటులో డీలిమిటేషన్ యాక్ట్ పై చర్చిస్తామని..పూర్తి స్థాయి చర్చ తరువాతే చట్టం చేసి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
త్వరలోనే డీలిమిటేషన్ కమిషన్..త్వరలోనే డీలిమిటేషన్ కమిషన
నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు

Latest News
‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది