న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ఇంకా రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున తమిళనాడులో కొందరు దీనిపై రాద్దాంతం చేస్తున్నారన్నారు. త్వరలో డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ను తీసుకువస్తామని ప్రకటించారు. పార్లమెంటులో డీలిమిటేషన్ యాక్ట్ పై చర్చిస్తామని..పూర్తి స్థాయి చర్చ తరువాతే చట్టం చేసి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
త్వరలోనే డీలిమిటేషన్ కమిషన్..త్వరలోనే డీలిమిటేషన్ కమిషన
నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు

Latest News
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి