న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ఇంకా రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున తమిళనాడులో కొందరు దీనిపై రాద్దాంతం చేస్తున్నారన్నారు. త్వరలో డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ను తీసుకువస్తామని ప్రకటించారు. పార్లమెంటులో డీలిమిటేషన్ యాక్ట్ పై చర్చిస్తామని..పూర్తి స్థాయి చర్చ తరువాతే చట్టం చేసి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
త్వరలోనే డీలిమిటేషన్ కమిషన్..త్వరలోనే డీలిమిటేషన్ కమిషన
నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు

Latest News
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్సోర్సింగ్పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో
రంగనాయక్ సాగర్ లో ఎత్తేస్తా: రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్
మిస్ యూనివర్స్ లో ఆ డ్రెస్.. ఫేమస్!
పాక్లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!
చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా...రాత్రివేళ జిగేల్
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్