విధాత, న్యూఢిల్లీ: ఆలిండియా స్పీకర్ల కాన్ఫరెన్స్(All India Speakers Conference) ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగనున్నది. ఆది,సోమవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ ఢిల్లీలోరి(Delhi) అసెంబ్లీ భవనంలో నిర్వహించానికి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రరంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు కానున్నారు. ఈ కాన్ఫరెన్స్ కు 32 మంది స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ లు డిప్యూటీ చైర్మన్ లు హాజరు కానున్నారు.
Delhi : ఆదివారం నుంచి ఢిల్లీలో రెండు రోజులు ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్
ఆదివారం, సోమవారం ఢిల్లీలో రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు.

Latest News
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి..? ఏ వయసులో చేస్తే మంచిది..?