విధాత, న్యూఢిల్లీ: ఆలిండియా స్పీకర్ల కాన్ఫరెన్స్(All India Speakers Conference) ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగనున్నది. ఆది,సోమవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ ఢిల్లీలోరి(Delhi) అసెంబ్లీ భవనంలో నిర్వహించానికి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రరంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు కానున్నారు. ఈ కాన్ఫరెన్స్ కు 32 మంది స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ లు డిప్యూటీ చైర్మన్ లు హాజరు కానున్నారు.
Delhi : ఆదివారం నుంచి ఢిల్లీలో రెండు రోజులు ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్
ఆదివారం, సోమవారం ఢిల్లీలో రెండు రోజుల ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు