విధాత, హైదరాబాద్ : దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో 5 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూపీఐ లావాదేవిలు నిర్వహించే కోట్లాది మంది వినియోగదారుల నుంచి హర్షారేకాలు వ్యక్తమవుతున్నాయి.
UPI Payments | దేశంలో యూపీఐ లావాదేవీలు 1లక్ష నుండి 5లక్షలకు పెంపు
దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత