విధాత, హైదరాబాద్ : దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో 5 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూపీఐ లావాదేవిలు నిర్వహించే కోట్లాది మంది వినియోగదారుల నుంచి హర్షారేకాలు వ్యక్తమవుతున్నాయి.
UPI Payments | దేశంలో యూపీఐ లావాదేవీలు 1లక్ష నుండి 5లక్షలకు పెంపు
దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది.

Latest News
ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ