విధాత, హైదరాబాద్ : దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో 5 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూపీఐ లావాదేవిలు నిర్వహించే కోట్లాది మంది వినియోగదారుల నుంచి హర్షారేకాలు వ్యక్తమవుతున్నాయి.
UPI Payments | దేశంలో యూపీఐ లావాదేవీలు 1లక్ష నుండి 5లక్షలకు పెంపు
దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది.

Latest News
లోకేశ్ ..నీది జగన్తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్
హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ దుమారం ?
'మిస్ ఇండియా 2026' విజేత సాధ్వి సైల్
దేశీయ టాయిలెట్ బెస్ట్ : కొణిదెల ఉపాసన క్యాంపెయిన్
టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా
అమెరికా - ఇరాన్ మధ్య రేపు రెండో దశ శాంతి చర్చలు జరిగేనా!
బస్సు కిటికీలోంచి పసిపాప..సాహసంతో కాపాడిన వాహనదారుడు
అత్యవసరంగా ఢిల్లీకి హరీశ్ రావు..కాళేశ్వరం తీర్పు టెన్షన్!
తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు
మెగా ఫ్యామిలీ హీరోలకి వరుస సర్జరీలు…