విధాత, హైదరాబాద్ : దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో 5 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూపీఐ లావాదేవిలు నిర్వహించే కోట్లాది మంది వినియోగదారుల నుంచి హర్షారేకాలు వ్యక్తమవుతున్నాయి.
UPI Payments | దేశంలో యూపీఐ లావాదేవీలు 1లక్ష నుండి 5లక్షలకు పెంపు
దేశంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవిల పరిమితి రూ. 1లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది.

Latest News
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!