విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి. దీంతో గ్రామంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు
ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేత
<p>విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 […]</p>
Latest News

Man lights fire at petrol pump | సిగరెట్ కాల్చొద్దన్నందుకు.. పెట్రోల్ ట్యాంక్కు నిప్పు పెట్టిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Toll Tax | వాహనదారులకు అలర్ట్.. టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్..!
ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఎర్రకోట వద్ద హైఅలర్ట్
కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య దాడులు.. ఉద్రిక్తత
లక్కీ మ్యాన్..పాత ట్రాక్టర్ తో కోటీశ్వరుడయ్యాడు!
అందాలతో అదరగొడుతున్న మెగా డాటర్.. నిహారిక బోల్డ్ ఫొటోస్
పెరిగిన బంగారం, వెండి ధరలు
అల్లు శిరీష్ ప్రీవెడ్డింగ్ వేడుకలో మెగా–అల్లు సందడి..
కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మొబైల్ షాపులో చెలరేగిన మంటలు
'చెరుకు రసం'తో కాసుల వర్షం.. ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్న ఐటీఐ స్టూడెంట్