విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి. దీంతో గ్రామంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు
ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేత
<p>విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 […]</p>
Latest News

ఐపీఎల్ పేరుతో మెసేజ్లు.. నమ్మితే నాశనమే : పోలీసుల హెచ్చరిక
కారుబాంబు దాడి ... తృటిలో తప్పించుకున్న మోహన్ బాబు
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్టు
మేం అంతా ప్రాణ త్యాగానికి సిద్దం : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మా మద్దతు : కవిత
రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన: హరీశ్ రావు ఫైర్
కేరళంలో వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
'చిరాన్ ఫోర్ట్ క్లబ్' భవన నిర్మాణాల కూల్చివేత ఆపాలి
దేశంలోనే తొలి సీ ప్లేన్ ప్రయోగం సక్సెస్
త్రిషపై జోరుగా రూమర్స్..