విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి. దీంతో గ్రామంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు
ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేత
<p>విధాత:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది.భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది.దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 […]</p>
Latest News

బెంగళూరుపై హైదరాబాద్ ఘనవిజయం – అయినా తప్పని 3వ స్థానం
ఎవరెస్ట్ దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..
హెచ్ఎండీఏ మెగా ఈ-వేలం.. హకీంపేటలో ఎకరం రూ.99 కోట్లు
హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం...
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!
పర్యాటక కేంద్రంగా మెదక్ కోట : రూ.10 కోట్లతో అభివృద్ధి
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనా? వైరల్ ప్రచారంపై క్లారిటీ
వామ్మో డేటా సెంటర్లు...భయపెడుతున్న వీడియో!