విధాత:రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు.దాదాపు 10 నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు.ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్నాథ్కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.రాజ్నాథ్తో భేటీకి ఆయన వీల్ చెయిర్లోనే వెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగంపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిరోజులు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యమందించారు.అనంతరం సర్వోన్నత న్యాయస్థానం రఘురామకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.విడుదల అనంతరం ఆయన నేరుగా దిల్లీ వెళ్లారు.
రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్తో రఘురామ భేటీ
<p>విధాత:రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు.దాదాపు 10 నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు.ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్నాథ్కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.రాజ్నాథ్తో భేటీకి ఆయన వీల్ చెయిర్లోనే వెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగంపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిరోజులు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యమందించారు.అనంతరం సర్వోన్నత న్యాయస్థానం రఘురామకు బెయిల్ […]</p>
Latest News

కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..