విధాత: చత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లా అడవుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని ధర్మ తాళ్ళగూడెం వద్ద ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాంతంలో కూడా భారీ ఎత్తున మోహరించిన సాయుధ బలగాలతో ఎప్పుడూ ఏం జరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.
ధర్మ తాళ్ళగూడెం వద్ద ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టులు మృతి
విధాత: చత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లా అడవుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని ధర్మ తాళ్ళగూడెం వద్ద ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాంతంలో కూడా భారీ ఎత్తున మోహరించిన సాయుధ బలగాలతో ఎప్పుడూ ఏం జరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.

Latest News
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం