ఎల్బీ స్టేడియంలో జూలై 4న జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పీసీసీ బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి నేతల వరకు 25 వేల మంది హాజరువుతారని తెలిపారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోదీ పాలన కు వ్యతిరేకంగా ఖర్గే ప్రసంగిస్తారని.. స్థానిక ఎన్నికలు సహా పార్టీ విస్తరణకు కేడర్ కు మార్గదర్శకం చేస్తారన్నారు. నిన్న నిజామాబాద్ లో హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు లేవని..వారంతా లొంగిపోవాలన్నారని.. మీరు పాకిస్తాన్ తో యుద్ధం చేసి ట్రంప్ చెప్తే మద్యలో ఆపేసారని..మన పౌరులు లెఫ్ట్ ఉద్యమంలో ఉంటే వారితో సీజ్ ఫైర్ చేసి ఎందుకు చర్చలు జరపరని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎల్బిస్టేడియం పరిశీలిలనో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వీహెచ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషిలు ఉన్నారు.
ఖర్గే సభను విజయవంతం చేయాలి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఎల్బీ స్టేడియంలో జూలై 4న జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పీసీసీ బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి నేతల వరకు 25 వేల మంది హాజరువుతారని తెలిపారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోదీ పాలన కు వ్యతిరేకంగా ఖర్గే ప్రసంగిస్తారని.. […]

Latest News
జంపన్నవాగులో ముగ్గురుని రక్షించిన ఎస్డిఆర్ఎఫ్
విజయానికి వయసు అడ్డుకాదు.. 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్తో అదరగొట్టిన పెద్దాయన
నది జలాల హక్కుల సాధనలో ఏ పోరాటానికైనా సిద్దం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సొంత రూల్స్ చెల్లవు...రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బిగ్ షాక్
తెలంగాణ మునిసిపల్ రిజర్వేషన్ల మాయాజాలం.. పోటీకి వస్తారని తెలిసి ముందే తప్పించారా?
నైనీ కోల్ మైన్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్
దగ్గుబాటి బ్రదర్స్ గైర్హాజర్ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం
ప్రధాని మోదీకి కల్వకుంట్ల కవిత లేఖ !
రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. షాకింగ్ వీడియో
స్టార్డమ్కు అతీతంగా స్నేహం..