ఎల్బీ స్టేడియంలో జూలై 4న జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పీసీసీ బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి నేతల వరకు 25 వేల మంది హాజరువుతారని తెలిపారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోదీ పాలన కు వ్యతిరేకంగా ఖర్గే ప్రసంగిస్తారని.. స్థానిక ఎన్నికలు సహా పార్టీ విస్తరణకు కేడర్ కు మార్గదర్శకం చేస్తారన్నారు. నిన్న నిజామాబాద్ లో హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు లేవని..వారంతా లొంగిపోవాలన్నారని.. మీరు పాకిస్తాన్ తో యుద్ధం చేసి ట్రంప్ చెప్తే మద్యలో ఆపేసారని..మన పౌరులు లెఫ్ట్ ఉద్యమంలో ఉంటే వారితో సీజ్ ఫైర్ చేసి ఎందుకు చర్చలు జరపరని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎల్బిస్టేడియం పరిశీలిలనో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వీహెచ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషిలు ఉన్నారు.
ఖర్గే సభను విజయవంతం చేయాలి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఎల్బీ స్టేడియంలో జూలై 4న జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పీసీసీ బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభకు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి నేతల వరకు 25 వేల మంది హాజరువుతారని తెలిపారు. కేంద్రంలో ఫాసిస్ట్ మోదీ పాలన కు వ్యతిరేకంగా ఖర్గే ప్రసంగిస్తారని.. […]

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు