విధాత: ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ తీసుకున్నాడు. వికెట్ స్లోగా ఉన్నందున సాధ్యమైనన్ని పరుగులు చేసి టీమిండియాను నిలువరించాలని భావిస్తున్నట్టు సల్మాన్ తెలిపాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మొదట బౌలింగ్ చేయడం సంతోషకరమే అని చెప్పాడు. పిచ్ స్లోగా ఉన్నప్పటి తేమ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. పహల్గాం ఉగ్రదాడి..ఆపరేషన్ సింధూర్ లతో భారత్ పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల అనంతరం జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది.
ఆసియా కప్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ తీసుకున్నాడు

Latest News
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై సరికొత్త చర్చ..
నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ విలువ తెలుసా!
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా
మాస్టర్ టెలికమ్యూనికేషన్స్లో గెలాక్సీ ఎస్26 సిరీస్ విక్రయాలు ప్రారంభం