విధాత: ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ తీసుకున్నాడు. వికెట్ స్లోగా ఉన్నందున సాధ్యమైనన్ని పరుగులు చేసి టీమిండియాను నిలువరించాలని భావిస్తున్నట్టు సల్మాన్ తెలిపాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మొదట బౌలింగ్ చేయడం సంతోషకరమే అని చెప్పాడు. పిచ్ స్లోగా ఉన్నప్పటి తేమ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. పహల్గాం ఉగ్రదాడి..ఆపరేషన్ సింధూర్ లతో భారత్ పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల అనంతరం జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది.
ఆసియా కప్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ తీసుకున్నాడు

Latest News
జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్!
ట్రంప్తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్గ్లాసెస్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ
ఫరియా అబ్దుల్లా లవ్ స్టోరీపై హాట్ టాక్..
ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్ఫీల్డ్ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?
ఆ దొంగ టార్గెట్ మహిళల లోదుస్తులే.. వాటితో ఏం చేసేవాడంటే..?
ఏ వయసు వారు రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?
వాడియమ్మ.. షార్ట్ స్కర్ట్ లో ఆగం ఆగం చేస్తున్న దివ్య భారతి
బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..!
విజయ్–రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు…
యూఎస్ ఉపాధ్యక్షుడి ఇంట్లో సంబరాలు.. నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉషా వాన్స్