విధాత: టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లోనే భారత్కు దాయాది జట్టు పాక్ షాకిచ్చింది. బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోహ్లిసేన నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చిరకాల ప్రత్యర్థి పాక్ వికెట్ నష్టం లేకుండా 17.5 ఓవర్లలో ఛేదించింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (79), బాబర్ అజామ్ (68) అర్ధశతకాలతో రాణించారు. కాగా, తాజా విజయంతో ప్రపంచకప్ టోర్నీలో భారత్పై పాక్ తొలిసారి ఆధిపత్యం సాధించినట్లు అయింది.
ప్రపంచకప్ టోర్నీలో భారత్పై పాక్ తొలి విజయం
<p>విధాత: టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లోనే భారత్కు దాయాది జట్టు పాక్ షాకిచ్చింది. బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోహ్లిసేన నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చిరకాల ప్రత్యర్థి పాక్ వికెట్ నష్టం లేకుండా 17.5 ఓవర్లలో ఛేదించింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ (79), బాబర్ అజామ్ (68) అర్ధశతకాలతో […]</p>
Latest News

ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: మధ్యప్రాచ్యంలో గగనతలాల మూసివేత
ఓరుగల్లు గడ్డపై నుండి 'రుద్రమ' విజయం... ఉత్సాహాన్ని నింపిన రాకెట్ ప్రయోగం
లైవ్ అప్డేట్స్: అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు – బాలికల పాఠశాలలో 53 మంది మృతి
శ్రీముఖి ఏముంది మావా.. పొట్టి గౌన్ లో కిరాక్ ఫోజులు
స్థానికులకు ఉద్యోగమివ్వకుంటే ప్రారంభాన్ని అడ్డుకుంటాం : హరీష్ రావు
ప్రైవేట్ పార్టీలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.. వైరల్ అవుతోన్న పిక్స్
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు..24మంది విద్యార్ధుల మృతి
తొలిసారిగా రంజీ ట్రోపీ విజేతగా జమ్మూ కశ్మీర్ చారిత్రాక విజయం
వీకెండ్లో ఓటీటీలో సందడే సందడి..
వేట్లపాలెంలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18మంది మృతి !