హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): బీసీ బిల్లు అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో అన్నారు. అశాస్త్రీయంగా చేస్తే బీహార్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఫెయిల్ అయినట్లుగా అవుతుందని, వెనుకబడిన కులాలను మోసం చేయవద్దని ముందునుంచి చెప్తున్నామన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక జీవో ఇవ్వాలంటే.. మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పారు కదా, ఆదే రోజు జీవో ఇవ్వకుండా సుమారు ఆరు కమిటీలు ఎందుకు వేశారని ప్రశ్నించారు.
42శాతం అమలు శాస్త్రీయంగా చేయాలి: మాజీ మంత్రి గంగుల
బీసీ బిల్లు అమలును తమిళనాడు తరహాలో శాస్త్రీయ పరంగా చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో అన్నారు

Latest News
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం స్థానిక హక్కు.. ప్రారంభోత్సవానికి ముందు స్థానికుల డిమాండ్
robots performing kung fu moves | కుంగ్ఫూతో అదరగొట్టిన రోబోలు.. ఆకట్టుకుంటున్న వీడియో
నగరంలో ఏనుగు విధ్వంసం !
డీఎంకే గూటికి చేరిన తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్
మావోయిస్టు అగ్రనేతలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
‘స్వర్గం’ ఎక్కడుందో ‘లొకేషన్’ చెప్పేశాడు...
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్వీస్టు..హైకోర్టులో సీబీఐ అప్పీల్
చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ కన్నుమూత
కోల్కతాను వణికించిన భూకంపం..జనం పరుగులు
యూరియా కోసం మళ్లీ రైతుల పడిగాపులు.. పంట చేతికొచ్చే సమయంలో అష్టకష్టాలు