విధాత: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధవిలత మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. శోభయాత్రలో భాగంగా మాధవిలత సిద్దంబర్ బజార్ చౌరస్తా వద్ద ఉన్న మజీద్ పై బాణం ఎక్కుపెట్టినట్లు యాక్షన్ చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదు మేరకు మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, ఐపీసి 295 ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధవిలత మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు

Latest News
Social Media Ban | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్మీడియాపై నిషేధం.. నిజంగా బ్యాన్ సాధ్యమవుతుందా? ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?
Realme | రేపే మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. చీప్ అండ్ బెస్ట్ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!
ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్లో నితీశ్ పార్టీకి ముగింపేనా!
సెలబ్రిటీ పెళ్లిళ్ల సందడి..
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్లో డాక్టర్ గురవా రెడ్డి పోస్ట్ వైరల్..
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై సరికొత్త చర్చ..
నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ విలువ తెలుసా!
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్