విధాత: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధవిలత మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. శోభయాత్రలో భాగంగా మాధవిలత సిద్దంబర్ బజార్ చౌరస్తా వద్ద ఉన్న మజీద్ పై బాణం ఎక్కుపెట్టినట్లు యాక్షన్ చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదు మేరకు మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, ఐపీసి 295 ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ నవమి శోభయాత్రలో మాధవిలత మజీద్ పై బాణం ఎక్కు పెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు

Latest News
గర్భిణి బరువు 139 కిలోలు.. 3.75 కిలోల ఆడశిశువుకు జన్మ
రూ.30వేలలోనే ద్వారక-సోమనాథ్ యాత్ర.. ఐఆర్సీటీసీ 8 రోజుల ఆధ్యాత్మిక ట్రిప్!
రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న ఎండలు.. జర జాగ్రత్త..!
ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి…
ఏపీ హైకోర్టులో కోర్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్!
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు..!
జీవన్ రెడ్డి పార్టీ మార్పు వరమా? శాపమా? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక