హైదరాబాద్ : రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. ఇక పరీక్షకు హాజరయ్యే వారు బూట్లు ధరించకూడదు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి.
జూన్ 1న గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరగనుంది.

Latest News
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
నకిలీ ట్రాఫిక్ చలాన్ మెసేజ్లు వస్తున్నాయి… అప్రమత్తంగా ఉండండి
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు : మంత్రి పొంగులేటి
కివీస్దే వన్డే సిరీస్ – కోహ్లీ శతక పోరాటం వృథా
తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
సక్సెస్తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా