హైదరాబాద్ : రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. ఇక పరీక్షకు హాజరయ్యే వారు బూట్లు ధరించకూడదు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి.
జూన్ 1న గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరగనుంది.

Latest News
తెలంగాణలో అక్రిడిటేషన్ గడువు జూన్ 16 వరకు పెంపు
స్థిరాస్తికి బంగారం జోష్..రూట్ మార్చుతున్న జనం !
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు ?
తగ్గిన బంగారం ధరలు
Ajith | కోలీవుడ్లో విషాదం.. అజిత్ కుమార్ తల్లి మోహిని కన్నుమూత, దుబాయ్ నుంచి చెన్నైకి బయలుదేరిన స్టార్ హీరో
Ram Charan | “మెకానికల్ ఇంజనీర్ అవుతానని నాన్నకు అబద్ధం చెప్పా”.. చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న రామ్ చరణ్
Cat Snake | ఖమ్మం కనకగిరి అడవుల్లో ‘క్యాట్ స్నేక్’.. ఈ ‘పిల్లి పాము’ ప్రత్యక్షమవడం ఇదే తొలిసారి..!
Miyazaki mango | నిర్మల్ జిల్లాలో అరుదైన మామిడి పండ్లు.. కిలో రూ. 2.5 లక్షలు
Shivanna-Ram Charan | అప్పుడు చిరు–రాజ్కుమార్.. ఇప్పుడు శివన్న–చరణ్, కిస్సింగ్ మూమెంట్ వైరల్
Tejaswini | బాలయ్య కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా?.. తేజస్విని డ్యాన్స్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు!