విధాత : రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కోరుట్లకు చెందిన జేసీబీ ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ దాడి నిర్వహించింది. పట్టుకున్న జేసీబీని వదిలేందుకు డీటీవో భద్రూనాయక్ రూ.35వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి తన డ్రైవర్ అరవింద్ ద్వారా భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో పాటు పట్టుకున్నారు. డీటీవోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు.
తెలంగాణ ఏసీబీ వలలో జగిత్యాల డీటీవో..22వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు

Latest News
Suriya | ‘కరుప్పు’ బ్లాక్బస్టర్ జోష్లో సూర్య.. సినిమాటోగ్రాఫర్కు ఖరీదైన కారు గిఫ్ట్
ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల కలకలం
తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల సంగతేంటీ: రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్న
బెంగాల్ లో మరో తృణమూల్ ఎంపీపై దాడి
డిస్కంల ప్రైవేటీకరణకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర : కవిత
తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రియల్ హీరో సాయాజీ షిండే..అమ్మ స్మారకార్థం 6.50లక్షల మొక్కలు
‘థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్’ కోసం ఏం చేయాలి?
ఆర్సీబీ జెర్సీతో నాలుగేళ్ల బుడ్డొడి ధనాధన్ క్రికెట్ వైరల్
Ram Charan | పెద్ది కోసం ప్రాణం పెట్టి పనిచేసిన రామ్ చరణ్.. రిలీజ్ తర్వాత ఫుల్ రెస్ట్, సర్జరీకి ప్లాన్?