విధాత : రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కోరుట్లకు చెందిన జేసీబీ ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ దాడి నిర్వహించింది. పట్టుకున్న జేసీబీని వదిలేందుకు డీటీవో భద్రూనాయక్ రూ.35వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి తన డ్రైవర్ అరవింద్ ద్వారా భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో పాటు పట్టుకున్నారు. డీటీవోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు.
తెలంగాణ ఏసీబీ వలలో జగిత్యాల డీటీవో..22వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు

Latest News
త్వరలో భారత్ ట్యాక్సీ రయ్రయ్.. ఈ సేవల గురించి తెలుసా..?
తెలంగాణలో టెంపుల్ సర్క్యూట్...బాసర నుంచి భద్రాచలం వరకు
షాకింగ్.. బిచ్చగాడి వద్ద రూ.4 లక్షల నగదు.. రద్దు చేసిన, విదేశీ కరెన్సీ లభ్యం
చలికాలంలో చర్మం పొడిబారుతుందా..? ఈ జాగ్రత్తలు పాటించండి.. స్కిన్ని కాపాడుకోండి
అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్..
Budget 2026 | కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1నే ఎందుకు..? ఎప్పుడు మార్చారు..?
ట్రంప్ మరో సంచలనం.. భారత్పై 500 శాతం సుంకాలు..?
వివాదాలకు కేంద్రంగా పూనమ్ కౌర్ వ్యాఖ్యలు..
మామిడి తోటలో పుట్టగొడుగుల సాగు.. రోజుకు రూ. 10 వేలు సంపాదిస్తున్న పీజీ గ్రాడ్యుయేట్
యశ్ ‘టాక్సిక్’ గ్లింప్స్తో పెరిగిన అంచనాలు..