విధాత : రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కోరుట్లకు చెందిన జేసీబీ ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ దాడి నిర్వహించింది. పట్టుకున్న జేసీబీని వదిలేందుకు డీటీవో భద్రూనాయక్ రూ.35వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి తన డ్రైవర్ అరవింద్ ద్వారా భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో పాటు పట్టుకున్నారు. డీటీవోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు.
తెలంగాణ ఏసీబీ వలలో జగిత్యాల డీటీవో..22వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు

Latest News
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!
ఏఐ లేఆఫ్ ట్రాప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?
కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు...
10th, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేశాడు..
పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది!
ఆ మూడూ వేర్వేరు అంశాలు.... ఒకదానితో మరోటి ముడిపెట్టవద్దు : మోదీకి రేవంత్ రెడ్డి లేఖ