విధాత : రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కోరుట్లకు చెందిన జేసీబీ ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ దాడి నిర్వహించింది. పట్టుకున్న జేసీబీని వదిలేందుకు డీటీవో భద్రూనాయక్ రూ.35వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి తన డ్రైవర్ అరవింద్ ద్వారా భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో పాటు పట్టుకున్నారు. డీటీవోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు.
తెలంగాణ ఏసీబీ వలలో జగిత్యాల డీటీవో..22వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాష్ట్రంలో వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏసీబీ బుధవారం మరో అవినీతి అధికారిని లంచం సొమ్ముతో పట్టుకుంది. జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా పనిచేస్తున్న భద్రూనాయక్ రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు

Latest News
వద్దనుకుంటే పెట్రోల్ కొనొచ్చు.. కానీ అధిక ధర చెల్లించాలి
తెలంగాణలో సర్(SIR) గడువు పెంపు
మమత ముస్లిం రిజర్వేషన్లకు మంగళం
రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !
జయలలిత బంగ్లాను కొనుగోలు చేయనున్న సీఎం విజయ్ !?
సీఎం విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
సైకిల్పై కేదార్నాథ్ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!
దేశ పురోగతి మార్గం..నదుల అనుసంధానం : సీఎం చంద్రబాబు
అమెరికాతో పీస్ డీల్ కు ఇరాన్ గుడ్ బై!