విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాతా ఏప్రిల్ 11న సీబీఐ సైతం కవితను జైల్లో ఉండగానే అరెస్టు చేసింది. వంద రోజులకు పైగా కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు వరుసగా కోర్టుల్లో వీగిపోతుండటంతో జైలులోనే ఉండాల్సివస్తుంది.
KAVITHA | తీహార్ జైల్లో కవితకు అస్వస్థత ..దీన్ దయాల్ ఆస్పత్రికి తరలింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు

Latest News
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఓ జంట సయ్యాట!
ఈ నెల 10 లోపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
భారీగా బంగారాన్ని విక్రయించిన ఆర్బీఐ ?
స్థిరంగా బంగారం, వెండి ధరలు
Rain Alert | తెలంగాణలో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు..!
Pandu Master | ఢీ ఫేమ్ పండు మాస్టర్కు ఘోర ప్రమాదం.. డ్యాన్స్ ఈవెంట్ ముగించుకుని వస్తుండగా విషాదం
Peddi | ‘పెద్ది’కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరల పెంపుకు అనుమతి
‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…
టీఎంసీలో చీలికకు బీజేపీ యత్నాలు.. బెంగాల్లో ‘ఏక్నాథ్ షిండే’ ఎవరో…
దేశవ్యాప్తంగా లబ్ధిదారుల పేర్ల తొలగింపు జాతర