అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులు

telangana formation day

  • Publish Date - June 2, 2021 / 05:49 AM IST

విధాత,హైద‌రాబాద్: తెలంగాణ‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకలు నిరాడంబరంగా జరిగాయి.రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Latest News