విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినిమా వాళ్ల ఫోన్లను, కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రస్తావించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రితో పాటు ఇద్దరు నేతలు లీగల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
మంత్రి సహా కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీస్లు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినిమా వాళ్ల ఫోన్లను, కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Latest News
న్యూజీలాండ్పై ఇషాన్, అర్షదీప్ మెరుపు దాడి : ఆఖరి టి20లో భారత్ ఘనవిజయం
వైభవంగా మేడారం జాతర.. వనంలోకి దేవతలు.. ఇళ్లకు భక్తులు
వైట్ డ్రెస్ లో కుందనపు బొమ్మలా కాజల్ అగర్వాల్
ట్రెడిషనల్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న వయ్యారి కృతి శెట్టి
చీరకట్టులో నడుము అందాలతో చక్కిలిగింతలు పెడుతున్న నభా నటేష్
భూమిని కాదు, చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం.!
హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గోల్డ్ స్ట్రీట్.. అక్కడ మొత్తం బంగారమే.. ఎక్కడో తెలుసా..?
అగ్ని పర్వతాల మంటలు కాదు..సూర్య కాంతి అద్బుతాలు !
సీతక్క మేడారం సెంటరాఫ్ అట్రాక్షన్