విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినిమా వాళ్ల ఫోన్లను, కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రస్తావించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రితో పాటు ఇద్దరు నేతలు లీగల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
మంత్రి సహా కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లీగల్ నోటీస్లు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినిమా వాళ్ల ఫోన్లను, కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Latest News
కిమ్ మామా అలజడి: నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
దారుణం..పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్!
గ్యాస్ కొరత వేళ..నాలుగు రకాల గ్యాస్ వైరల్ !
బాక్సాఫీస్ వద్ద చిరంజీవి–ప్రభాస్ పోటీ?..
అనుష్క శెట్టి పెళ్లి వార్తలు వైరల్..
గ్యాస్ సిలిండర్ అందలేదా ?..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
తెలంగాణ గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు
పడిపోయిన పసిడి, వెండి ధరలు!
తెలంగాణ వ్యాప్తంగా 'పది' పరీక్షలు ప్రారంభం..
చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం అయిన త్రిష..