విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు. సీబీఐ, ఈడి కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ లపై ఇప్పటికే విచారణ పూర్తయింది. కవిత విచారణను.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఆమెకు బెయిల్ ఇవ్వరాదని ఈడి, సీబీఐ లు వాదించాయి. అయితే ఇప్పటిదాకా లిక్కర్ కేసులో కవిత పాత్ర పై దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలు చూపలేదని.. ప్రజా ప్రతినిధిగా, మహిళగా ఆమెకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈనెల 6న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.
కవిత బెయిల్ పిటిషన్ తీర్పు 6వ తేదీకి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు

Latest News
ఈ వారం ఓటీటీ రిలీజ్లు..
సెలబ్రిటీలపై వ్యాఖ్యలతో వివాదంలో అనుదీప్ కటికాల..
మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్!
ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీతో కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివీ!
అమెరికా–ఇరాన్ చర్చలు విఫలం : ట్రంప్ సీరియస్
ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్
మేకప్ కిట్నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారించండి: సీఎం రేవంత్ కు కూనంనేని లేఖ!
వారసుల పాదయాత్ర పర్వం.. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ !
బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా !: కేటీఆర్ సంచలనం