విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు. సీబీఐ, ఈడి కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ లపై ఇప్పటికే విచారణ పూర్తయింది. కవిత విచారణను.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఆమెకు బెయిల్ ఇవ్వరాదని ఈడి, సీబీఐ లు వాదించాయి. అయితే ఇప్పటిదాకా లిక్కర్ కేసులో కవిత పాత్ర పై దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలు చూపలేదని.. ప్రజా ప్రతినిధిగా, మహిళగా ఆమెకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈనెల 6న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.
కవిత బెయిల్ పిటిషన్ తీర్పు 6వ తేదీకి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు