విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని, రాజకీయ నేతలను విచారించి, వారి వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామని, సాక్ష్యాల తర్వాతా ప్రజాప్రతినిధులను సైతం ప్రశ్నిస్తామని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డెవిడ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చార్జిషిట్ దాఖలు చేశామని, కోర్టు చార్జిషీట్ను పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కీలక నిందితులుగా ఉన్న ఇద్దరు ప్రభాకర్రావు, శ్రవణ్రావు విదేశాల్లో ఉన్నారని, వారిని ఇండియాకు రప్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. కాగా రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే టాస్క్ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతిరావు, మాజీ డీఎస్పీ ప్రణిత్రావులను అరెస్టు చేయడం విదితమే.
Phone tapping case | రాజకీయ నాయకులను,ప్రజాప్రతినిధులను విచారిస్తాం … ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్జోన్ డీసీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని, రాజకీయ నేతలను విచారించి, వారి వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామని, సాక్ష్యాల తర్వాతా ప్రజాప్రతినిధులను సైతం ప్రశ్నిస్తామని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డెవిడ్ తెలిపారు

Latest News
దేవదత్ పడిక్కల్ సెంచరీ…శ్రీలంక ఎలెవన్ తో భారత్ ఎదురీత
యూపీఐ లావాదేవీలపై ఫోన్ పే సీఈవో కీలక ప్రకటన
రోడ్డు ప్రమాదాలు…15మంది దుర్మరణం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు!
పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ 2.25కోట్ల ఆర్థిక చేయూత
తీరిన మెగా డాటర్ నిహారిక బోనం మొక్కు..!
నిరుద్యోగం విశ్వరూపం..హైడ్రా ఉద్యోగాల కోసం పోటెత్తిన నిరుద్యోగులు!
పొడవైన జుట్టులో..భారత యువతి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
సర్ దెబ్బకు 57వేల మంది లబ్ధిదారులు ఔట్..పశ్చిమ బెంగాల్ సర్కార్ నిర్ణయం
సుందరం ఉప్పల్ చెరువు..బస్టాండ్ అధ్వాన్నం!!