విధాత, హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి పొలంలో అడుగుమందు చల్లారు. అనంతరం మహిళా కూలీలకు నాట్లు వేసేందుకు అవసరమైన నారు అందచేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి పనిచేయడం చూసిన కూలీలు ఆయన వ్యవహారశైలిని అభినందించారు. ఎమ్మెల్యే వీరేశం అధికార దర్పానికి దూరంగా సాధారణ రైతు మాదిరిగా పొలంలో పనిచేయడంతో పాటు నియోజవర్గం ప్రజలను నిత్యం కలుస్తు, వారి మంచిచెడుల కార్యక్రమాలకు హాజరవుతు అందుబాటులో ఉంటుండటం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి 2014ఎన్నికల్లో బీఆరెస్ నుంచి గెలిచిన వీరేశం 2018ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2023ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మందు చల్లి…నారు వేసి పొలం పనుల్లో : ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తాను ఎమ్మెల్యేనన్న ఆలోచనను పక్కన పెట్టి తన వ్యవసాయ పొలంలో సాధారణ రైతుగా పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి పొలంలో అడుగుమందు చల్లారు

Latest News
తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ.. సీఎంవో నుండి జయేష్ రంజన్కు ఉద్వాసన
ఇక నుంచి జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిల్స్..!
మహీంద్రా ఎక్స్యూవీ 700 కొందామా? ఎక్స్యూవీ 7XO కోసం వెయిట్ చేద్దామా?
దోసకాయల సాగుతో ఏడాదికి రూ. 40 లక్షల సంపాదన.. ఇది ఓ బీఈడీ కుర్రాడి సక్సెస్ స్టోరీ..!
ఏకమైన ‘సేన’ బ్రదర్స్.. బీజేపీ విద్వేషకులకు రెడ్ కార్పెట్! మరాఠా నేలలో కాషాయానికి కష్టకాలమే!
సంక్షేమ పథకాలు మింగేస్తున్న సర్కారీ ఉద్యోగులు.. 37వేల మంది గుర్తింపు!
తెలంగాణ మీదుగా ‘ఇటార్సీ–విజయవాడ’ ఫ్రైట్ కారిడార్ : సరుకు రవాణాకు కీలకం
రైల్వే భద్రతకు పెద్దపీట.. మొత్తం బడ్జెట్లో సగం దీనికే!
పూణేలో ఓటర్లకు కారు..థాయ్ లాండ్ ట్రిప్ ఆఫర్లు
నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ వరకు కొత్తగా ఎలివేటెడ్ కారిడార్లు