విధాత: స్కూల్స్, కాలేజీ ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 53,54పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలకు చట్టబద్దత లేదంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జీవో 53,54 కారణంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది మతుకుమల్లి విజయ్ కోర్టుకు తెలిపారు. వివరాలు తెలిపేందుకు రెగ్యులేటరీ కమీషన్ తరుపున న్యాయవాది రెండు రోజులు గడువు కోరారు. ఇక ఇదే చివరి అవకాశమని, ఎల్లుండి తుది విచారణ చేపడతామని స్పష్టం చేస్తూ తుది విచారణను హైకోర్టు 15కు వాయిదా వేసింది.
జీవో 53,54పై హైకోర్టులో విచారణ
<p>విధాత: స్కూల్స్, కాలేజీ ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 53,54పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలకు చట్టబద్దత లేదంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జీవో 53,54 కారణంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది మతుకుమల్లి విజయ్ కోర్టుకు తెలిపారు. వివరాలు తెలిపేందుకు రెగ్యులేటరీ కమీషన్ తరుపున న్యాయవాది రెండు రోజులు గడువు కోరారు. ఇక ఇదే చివరి అవకాశమని, ఎల్లుండి తుది విచారణ చేపడతామని […]</p>
Latest News

కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం