విధాత: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్ సంతకమే ఫోర్జరీ చేశారు. తహసీల్దార్ అప్పలునాయుడు, రవీందర్ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.కంప్యూటర్ ఆపరేటర్లు ఖలీల్,మరో ఇద్దరు కలిసి ఫేక్ పట్టా క్రియేట్ చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసులకు తహసీల్దార్ రవీందర్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ముజ్జు, పరుశురాం, రాజు, ఖలీల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటకు రాకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది జాగ్రత్త పడ్డారు.
తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏడు ఎకరాల భూమి పట్టా చేసుకున్నారు
<p>విధాత: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్ సంతకమే ఫోర్జరీ చేశారు. తహసీల్దార్ అప్పలునాయుడు, రవీందర్ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.కంప్యూటర్ ఆపరేటర్లు ఖలీల్,మరో ఇద్దరు కలిసి ఫేక్ పట్టా క్రియేట్ చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసులకు తహసీల్దార్ రవీందర్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ముజ్జు, పరుశురాం, రాజు, ఖలీల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటకు రాకుండా […]</p>
Latest News

హైదరాబాద్లో మే 9న మెగా జాబ్ మేళా..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం..!
సీఎంల కోటలకు ‘సర్’ బీటలు
ఆకట్టుకునే ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీలో రెండు కొత్త వేరియంట్లు.. ధర ఎంతంటే..!
మోటరోలా నుంచి భారత్లోకి తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఈ నెలలోనే లాంచ్కు సిద్ధం!
కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ : మంత్రి పొంగులేటి
సాధారణ మనిషిలాగే విమానం ఎక్కి వెళ్లిన రోబో.. అమెరికాలో విచిత్ర ఘటన
తలలో కత్తి దిగినా తాపీగా ఫోన్ చూసుకుంటూ హాస్పిటల్కు వచ్చిన యువకుడు.. వీడియో వైరల్
రాజీనామా చేసేది లేదన్న మమత.. మరిప్పుడేం జరుగుతుంది?
కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు.. విజయ్ ఆఫర్? వీసీకే, కమ్యూనిస్టులకు కూడా..