విధాత: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్ సంతకమే ఫోర్జరీ చేశారు. తహసీల్దార్ అప్పలునాయుడు, రవీందర్ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.కంప్యూటర్ ఆపరేటర్లు ఖలీల్,మరో ఇద్దరు కలిసి ఫేక్ పట్టా క్రియేట్ చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసులకు తహసీల్దార్ రవీందర్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ముజ్జు, పరుశురాం, రాజు, ఖలీల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటకు రాకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది జాగ్రత్త పడ్డారు.
తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏడు ఎకరాల భూమి పట్టా చేసుకున్నారు
<p>విధాత: వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్ సంతకమే ఫోర్జరీ చేశారు. తహసీల్దార్ అప్పలునాయుడు, రవీందర్ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని యాజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.కంప్యూటర్ ఆపరేటర్లు ఖలీల్,మరో ఇద్దరు కలిసి ఫేక్ పట్టా క్రియేట్ చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసులకు తహసీల్దార్ రవీందర్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ముజ్జు, పరుశురాం, రాజు, ఖలీల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటకు రాకుండా […]</p>
Latest News

43 ఏళ్ల వయసులో కూడా శ్రియా గ్లామర్ సొగసులు
యూఎస్, చైనా తరువాత మనమే.. ఏఐ లో దూసుకుపోతున్న భారత్
‘అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే’
యూపీలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు.. ఆ తరువాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు
ఆస్ట్రేలియా బీచ్లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి
టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!
2025లో బాక్సాఫీస్ను షేక్ చేసిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే.. ‘
పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృత బోధన.. మహాభారతం, భగవద్గీత కూడా!
2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు..
అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ ..