విధాత, హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు. ఇందులో బ్రేక్ దర్శనాల ద్వారా 69లక్షల10,200 రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 96లక్షల 50,650, ఆర్జిత సేవల ద్వారా 1కోటి 34లక్షల 56,805, వ్రతమండపం ద్వారా 43లక్షల 37,300, ప్రసాద విక్రయం ద్వారా 3కోట్ల 5లక్షల 8,630, హుండీ ద్వారా 2కోట్ల 33లక్షల 53,382, విచారణ శాఖ ద్వారా 24లక్షల 37,318రూపాయలు, ఇతరముల ద్వారా 5 కోట్ల 58లక్షల 51,264రూపాయల ఆదాయం సమకూరినట్లుగా వెల్లడించారు. అలాగే శనివారం స్వామివారి ఒక్క రోజు ఆదాయం 38 లక్షల 67,352 రూపాయలు సమకూరిందని తెలిపారు.
యాదాద్రి ఏప్రిల్ మాసం ఆదాయం 15కోట్ల 64లక్షలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు.

Latest News
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి
పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన బాధకరం : మాజీ సీఎం జగన్
డీలిమిటేషన్పై బీజేపీ కొత్త వ్యూహం.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే మద్దతుకు యత్నాలు?
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
భర్తను నరుకుతూ భార్య సెల్ఫీలు..తర్వాత షాకింగ్ ట్విస్టులు !
ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి
వరంగల్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు మిస్.. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
Raghava Lawrence | రాఘవ లారెన్స్ రాజకీయ ప్రకటన వాయిదా.. భారతీరాజా మరణానికి నివాళిగా కీలక నిర్ణయం