విధాత, హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు. ఇందులో బ్రేక్ దర్శనాల ద్వారా 69లక్షల10,200 రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 96లక్షల 50,650, ఆర్జిత సేవల ద్వారా 1కోటి 34లక్షల 56,805, వ్రతమండపం ద్వారా 43లక్షల 37,300, ప్రసాద విక్రయం ద్వారా 3కోట్ల 5లక్షల 8,630, హుండీ ద్వారా 2కోట్ల 33లక్షల 53,382, విచారణ శాఖ ద్వారా 24లక్షల 37,318రూపాయలు, ఇతరముల ద్వారా 5 కోట్ల 58లక్షల 51,264రూపాయల ఆదాయం సమకూరినట్లుగా వెల్లడించారు. అలాగే శనివారం స్వామివారి ఒక్క రోజు ఆదాయం 38 లక్షల 67,352 రూపాయలు సమకూరిందని తెలిపారు.
యాదాద్రి ఏప్రిల్ మాసం ఆదాయం 15కోట్ల 64లక్షలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు.

Latest News
వెయ్యేళ్ల శిల్పం కిరీటం...కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!
లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !
మార్చ్ 19 నుంచి జూన్ 2కి వాయిదా పడ్డ ‘టాక్సిక్’..
దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
విరోష్ జంట ప్రత్యేక విందు ..
కింద చేపల చెరువు.. పైన సొరకాయల సాగు.. ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం
ఇండస్ట్రీలో మొదలైన కొత్త ఉద్యమం...
ఓయూ, కేయూలో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ..! ఏప్రిల్లో నోటిఫికేషన్..!!
మార్చి తొలి వారం ఓటీటీ సంబరం ..
ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ నియామకం