విధాత, హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు. ఇందులో బ్రేక్ దర్శనాల ద్వారా 69లక్షల10,200 రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 96లక్షల 50,650, ఆర్జిత సేవల ద్వారా 1కోటి 34లక్షల 56,805, వ్రతమండపం ద్వారా 43లక్షల 37,300, ప్రసాద విక్రయం ద్వారా 3కోట్ల 5లక్షల 8,630, హుండీ ద్వారా 2కోట్ల 33లక్షల 53,382, విచారణ శాఖ ద్వారా 24లక్షల 37,318రూపాయలు, ఇతరముల ద్వారా 5 కోట్ల 58లక్షల 51,264రూపాయల ఆదాయం సమకూరినట్లుగా వెల్లడించారు. అలాగే శనివారం స్వామివారి ఒక్క రోజు ఆదాయం 38 లక్షల 67,352 రూపాయలు సమకూరిందని తెలిపారు.
యాదాద్రి ఏప్రిల్ మాసం ఆదాయం 15కోట్ల 64లక్షలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఏప్రిల్ మాసంలో 15కోట్ల 64లక్షల 5వేల 949రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్రావు వెల్లడించారు.

Latest News
ఓటీటీలో.. కృష్ణ బురుగుల ‘జిగ్రిస్’ సంచలనం
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రగ్యా జైస్వాల్ ట్రెండీ లుక్స్ అదుర్స్.. ఫొటోలు
శృతి మించిన ఏపీ సంక్రాంతి రికార్డింగ్ డాన్స్ లు !
‘డ్రాగన్’కు బాలీవుడ్ టచ్..
సంక్రాంతి అల్లుడికి 290వంటకాలతో కొత్త రికార్డు!
అమలాపురంలో టెస్లా కారు క్రేజ్ .. సెల్పీలతో జనం సందడి
నెట్ఫ్లిక్స్లో పవర్ స్టార్ హంగామా..
దిగొచ్చిన వెండి, బంగారం ధరలు
సంక్రాంతి కోళ్ల పందాల బిగ్ ఫైట్ ప్రైజ్ రూ.1.53కోట్లు