విధాత, హైదరాబాద్ : మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు, మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డిలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్లమెంటు ఎన్నికల వేళ వారిద్దరు కాంగ్రెస్లో చేరడంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలు
మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

Latest News
ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ