విధాత, హైదరాబాద్ : మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు, మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డిలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్లమెంటు ఎన్నికల వేళ వారిద్దరు కాంగ్రెస్లో చేరడంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలు
మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

Latest News
‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ ఫుల్ బిజీ..
మూడు నెలల కిందట కోమాలోకి.. మ్యారేజ్కు రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చిన పెళ్లి కూతురు!
విజయ్ ప్రభంజనం తర్వాత ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చలు..
భర్త ఐఫోన్ కొనివ్వలేదని 42 ఏళ్ల మహిళ ఆత్మహత్య
తెలంగాణకు రెడ్ అలర్ట్.. భారీ వడగళ్ల వాన
5 మే 2026 మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు..!
రూ.99,999కే ఓబెన్ రోర్ EVO.. 8 ఏళ్ల వారంటీ, 180 కి.మీ. రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. !
హువావే నోవా నుంచి 16 సిరీస్ లీక్.. భారీ బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్లు
తాత జీవితాన్ని మార్చేసిన డయాబెటిస్.. 65 ఏళ్ల వయసులో మారథాన్ ఛాంపియన్గా ఎదిగిన మహిపాల్ సింగ్!
తలపతి విజయ్ డ్రైవర్ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే!