విధాత, హైదరాబాద్ : మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు, మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డిలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్లమెంటు ఎన్నికల వేళ వారిద్దరు కాంగ్రెస్లో చేరడంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలు
మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

Latest News
ఏం డ్రెస్ రా బాబు.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.. తమన్నా లేటెస్ట్ ఫొటోస్
ఢిల్లీలో వర్షం.. కశ్మీర్లో మంచు.. ఉత్తరాదిలో అకస్మాత్తిగా మారిన వాతావరణం
ఇరాన్ చుట్టు అమెరికా యుద్ధ నౌకలు..సర్వత్రా టెన్షన్
అమెజాన్లో మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్.. కంపెనీ చరిత్రలోనే..!
మీ ఆకలి తప్పక తీరుస్తా..
సిట్ విచారణకు హాజరైన కేటీఆర్..ఉద్రిక్తత
బంగారం, వెండి ధరల రికార్డు హైప్.. ఒక్క రోజునేరూ.20వేలు పెరిగిన వెండి
నిరాశలో ఇండియన్ ఫ్యాన్స్ ...
98వ ఆస్కార్ నామినేషన్స్ …
నేడు మీన రాశిలోకి చంద్రుడు..! ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు..!!