విధాత, హైదరాబాద్ : మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు, మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డిలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరారు. పార్లమెంటు ఎన్నికల వేళ వారిద్దరు కాంగ్రెస్లో చేరడంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలు
మక్తల్, మెదక్ బీజేపీ కీలక నేతలు ఇద్దరు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

Latest News
కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణ పాలిట ముప్పు : సీఎం రేవంత్ రెడ్డి
ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ హైకమాండ్ కు చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
కవిత ‘భూలక్ష్మి’ పథకం ప్రకటన
భూ దందాల ప్రాధాన్యతగానే రేవంత్ పాలన : ఎంపీ ఈటల ఫైర్
మీలా బుకాయించలేదు…తప్పులను సవరిస్తాం : మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి: హరీశ్ రావు
పెద్ది విగ్రహం తొలగింపు..కన్నీటి పర్యంతమైన సతీమణి
గుర్రంపై పులి దాడి..వైరల్ వీడియో
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే…పతనానికి దారులు!