విధాత, బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్, రేపిడో నడుపుతున్న ఆటో రిక్షాల ఛార్జీలు విపరీతంగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. లైసెన్స్ లేని ఆటో రిక్షా రైడ్స్ను మూడు రోజుల్లోగా నిలిపేయాలని, లేదంటే చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధపడాలని ఈ సంస్థలకు గురువారం నోటీసులిచ్చింది.
Latest News
అకీరా ఎంట్రీపై ఆసక్తి పెంచిన అడివి శేష్ వ్యాఖ్యలు…
12 గంటల చర్చలు సఫలం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
ఏప్రిల్ 25 శక్తివంతమైనదే.. కానీ కవితకు కొంత సవాలే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు..!
350cc ఇంజిన్తో డ్యూక్ బైక్లు లాంఛ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
8000mAh పవర్ఫుల్ బ్యాటరీతో రియల్మీ కొత్త మొబైల్.. రూ.15వేలలోనే ధర!
పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్
నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ఎడ్యుకేషన్ హబ్లో వైరల్ వీడియో
బరువు తగ్గేందుకు వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న యూత్!
అంత్యక్రియల్లో ఆధిపత్య ‘రాజకీయమా’!? మృతుడు శంకర్ గౌడ్ కుటుంబం అవస్థలు