విధాత, హైదరాబాద్ : కాళ్ళ పారాణి ఆరకముందే నూతన వధువును భర్త నరికి చంపిన ఘటన కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకాలో వరుడు నవీన్ (27), వధువు లిఖిత (18)లకు బుధవారం వివాహం కాగా పెళ్లి వేడుక అనంతరం విశ్రాంతి కోసం పక్కనే ఉన్న రూంలోకి వెళ్ళారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో ఆవేశంతో భార్య లిఖితను నవీన్ కొడవలితో నరికి చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో విషాదం రేగింది. వధూవరుల కుటుంబాలకు ఏం జరిగిందో అర్ధంకాక అంతా దుఃఖంలో మునిగిపోయారు.
Karnataka | కాళ్ళ పారాణి ఆరకముందే భార్యను నరికి చంపిన భర్త
కాళ్ళ పారాణి ఆరకముందే నూతన వధువును భర్త నరికి చంపిన ఘటన కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది.

Latest News
పలుచటి డ్రెస్ లో మాళవిక మోహనన్ ఒంపుసొంపులు
కాంగ్రెస్లోకి కవిత? పార్టీలో జోరుగా ఊహాగానాలు!
రుద్రమ వుమెన్స్ పోలీస్ ఫోర్స్ విన్యాసాలు
Guava | జామపండు తొక్కతో తినాలా.. లేక తొక్క లేకుండా తినాలా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
త్వరలో భారత్ ట్యాక్సీ రయ్రయ్.. ఈ సేవల గురించి తెలుసా..?
తెలంగాణలో టెంపుల్ సర్క్యూట్...బాసర నుంచి భద్రాచలం వరకు
షాకింగ్.. బిచ్చగాడి వద్ద రూ.4 లక్షల నగదు.. రద్దు చేసిన, విదేశీ కరెన్సీ లభ్యం
చలికాలంలో చర్మం పొడిబారుతుందా..? ఈ జాగ్రత్తలు పాటించండి.. స్కిన్ని కాపాడుకోండి
అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్..
Budget 2026 | కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1నే ఎందుకు..? ఎప్పుడు మార్చారు..?