న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ గడువు ముగియడంతో ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతకు ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాజ్ఘాట్లో మహాత్ముని సమాధిని సందర్శించి పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని తీహార్ జైలు నుంచే నడిపించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఆప్ ప్రకటించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించేందుకు వీలు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ చెప్పారు.
మధ్యంతర బెయిల్ ముగియడంతో మళ్లీ జైలుకు.. కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ గడువు ముగియడంతో ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు

Latest News
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు