న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్కుమార్ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను వర్కింగ్ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. శనివారంనాడు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై కఠినంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జేడీయూ కార్యవర్గం కోరినట్టు జేడీయూ సీనియర్ నాయకుడు న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్కుమార్ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను వర్కింగ్ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. వెల్లడించారు. బీజేపీతో సత్సంబంధాలు కలిగిన సంజయ్ సింగ్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నుకోవడం విశేషం. సంజయ్ సింగ్ రాజ్యసభలో జేడీయూ నాయకుడు కూడా. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, వివిధ రాష్ట్రాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే : జేడీయూ
బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది

Latest News
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తోంది : ఈనెల 24న లేదా 27న
రాత్రి బెడ్లైట్ వేసుకొని పడుకుంటున్నారా..? గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 50 శాతం అధికమట జాగ్రత్త
చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే షోరూమ్ ముందు బారులు తీరిన మహిళలు.. ఎందుకంత డిమాండ్..?
రియల్ మీ బాహుబలి బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఫిక్స్ !