న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్కుమార్ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను వర్కింగ్ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. శనివారంనాడు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై కఠినంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జేడీయూ కార్యవర్గం కోరినట్టు జేడీయూ సీనియర్ నాయకుడు న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్కుమార్ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను వర్కింగ్ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. వెల్లడించారు. బీజేపీతో సత్సంబంధాలు కలిగిన సంజయ్ సింగ్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నుకోవడం విశేషం. సంజయ్ సింగ్ రాజ్యసభలో జేడీయూ నాయకుడు కూడా. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, వివిధ రాష్ట్రాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే : జేడీయూ
బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది

Latest News
ఆపిల్ చరిత్రలోనే 2026 అతి పెద్ద లాంచింగ్ సంవత్సరం : ఏకంగా 15కు పైగా డివైజ్లు
మీరేం తినాలో కూడా రోబోలే చెప్పేస్తాయి.. చైనాలో వైరల్గా ఏఐ వెయిటర్లు!
రెండేళ్ల తర్వాత మళ్లీ లైట్ సిరీస్ తెస్తున్న వన్ప్లస్.. ధర రూ.23వేలలోనే.. లీకైన వివరాలు!
పీఆర్సీ అమలును వెంటనే పూర్తి చేయాలి.. : సెక్రటేరియట్లో ఉద్యోగుల నిరసన
అకస్మాత్తుగా సర్వర్ల డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. శనివారం నుంచి యథాతథంగా..
బ్యాంక్ లోన్ క్లోజ్ చేశామని రిలాక్స్ అవుతున్నారా? ఈ 5 పత్రాలు తీసుకోకుంటే సమస్యలు తప్పవు!
డీలిమిటేషన్పై ఫలించని ఎన్డీయే ఎత్తు.. లోక్సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు..
హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్ర.. నేపాల్ ముక్తినాథ్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చిన ఐఆర్సీటీసీ!
2029ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలు లక్ష్యంగానే బిల్లు: అమిత్ షా
బెదిరిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ !