న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్కుమార్ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను వర్కింగ్ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. శనివారంనాడు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై కఠినంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జేడీయూ కార్యవర్గం కోరినట్టు జేడీయూ సీనియర్ నాయకుడు న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్కుమార్ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను వర్కింగ్ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. వెల్లడించారు. బీజేపీతో సత్సంబంధాలు కలిగిన సంజయ్ సింగ్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నుకోవడం విశేషం. సంజయ్ సింగ్ రాజ్యసభలో జేడీయూ నాయకుడు కూడా. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, వివిధ రాష్ట్రాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే : జేడీయూ
బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది

Latest News
Avore Electric | చైనా విడిభాగాలు వాడకుండా.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే ఎలక్ట్రిక్ బైక్!
Realme P4R | 8000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సరికొత్త ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే21.5 గంటలు నాన్స్టాప్ యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు!!
Madhu Yaskhi | అమెరికాలో కారు ప్రమాదం.. మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచికి తీవ్ర గాయాలు
లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?
పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్.!
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదు: చంద్రబాబు
తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరం ఎందుకు? : పవన్ కల్యాణ్
భుజంగరావును అరెస్టు చేసిన ఏసీబీ..రూ.5.92కోట్ల ఆస్తుల గుర్తింపు
తెలంగాణలో ఎల్లుండి నుంచి భూముల విలువ పెంపు : మంత్రి పొంగులేటి
సోలార్ ప్యానెల్ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం