విధాత: రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు ఎన్జీటీకి కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో దేవేందర్రావు ఉండటంపై గతంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దేవేందర్ స్థానంలో మరొకరిని నియమించాలని జలశక్తి శాఖను కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. నామినేట్ చేసిన వెంటనే బృందాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తుందని కేఆర్ఎంబీ వెల్లడించింది.
రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు కోరిన కేఆర్ఎంబీ
<p>విధాత: రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు ఎన్జీటీకి కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో దేవేందర్రావు ఉండటంపై గతంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దేవేందర్ స్థానంలో మరొకరిని నియమించాలని జలశక్తి శాఖను కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. […]</p>
Latest News

ప్రపంచ కప్ హీరో ఇషాన్ కిషన్ ప్రియురాలు ఎవరో తెలుసా?
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రిద్ధి కుమార్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
ఆస్ట్రేలియా ఔట్! – భారత్ సూపర్-8 ప్రత్యర్థులు ఖరారు
జటిలంగా తెలంగాణ అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యుల్.. అరిగోస పడుతున్న జర్నలిస్టులు
120 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న రైలుపై విమానం ల్యాండింగ్
నటి వాష్రూమ్లో ఉండగా.. సీక్రెట్గా వీడియో తీసి బ్లాక్మెయిల్
ముంబై వాసులను సర్ప్రైజ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్
మూడు పెళ్లిళ్ల ఐఏఎస్ అధికారి..ముగ్గురు భార్యలు ఐఏఎస్ లే !