విధాత: రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు ఎన్జీటీకి కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో దేవేందర్రావు ఉండటంపై గతంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దేవేందర్ స్థానంలో మరొకరిని నియమించాలని జలశక్తి శాఖను కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. నామినేట్ చేసిన వెంటనే బృందాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తుందని కేఆర్ఎంబీ వెల్లడించింది.
రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు కోరిన కేఆర్ఎంబీ
<p>విధాత: రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు ఎన్జీటీకి కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో దేవేందర్రావు ఉండటంపై గతంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దేవేందర్ స్థానంలో మరొకరిని నియమించాలని జలశక్తి శాఖను కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. […]</p>
Latest News

గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి..
యూట్యూబర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ..
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
బెంగళూరుపై హైదరాబాద్ ఘనవిజయం – అయినా తప్పని 3వ స్థానం
ఎవరెస్ట్ దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..
హెచ్ఎండీఏ మెగా ఈ-వేలం.. హకీంపేటలో ఎకరం రూ.99 కోట్లు
హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం...
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!