విధాత: రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు ఎన్జీటీకి కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో దేవేందర్రావు ఉండటంపై గతంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దేవేందర్ స్థానంలో మరొకరిని నియమించాలని జలశక్తి శాఖను కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. నామినేట్ చేసిన వెంటనే బృందాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తుందని కేఆర్ఎంబీ వెల్లడించింది.
రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు కోరిన కేఆర్ఎంబీ
<p>విధాత: రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు ఎన్జీటీకి కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో దేవేందర్రావు ఉండటంపై గతంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దేవేందర్ స్థానంలో మరొకరిని నియమించాలని జలశక్తి శాఖను కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. […]</p>
Latest News

విమానం లాంటి వందేభారత్ స్లీపర్ రైలు : వేగం, సౌకర్యాల కలబోత
ఆ పరీక్షలో ఫెయిలైతేనే మంచిది : సీపీ సజ్జనార్ న్యూ ఇయర్ ట్వీట్
ఐసీసీ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో న్యూఇయర్ సంబరాలు షురు
కేసీఆర్ పై మాజీ మంత్రి గోరంట్ల ఫైర్
తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి : కవిత
కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్ది ద్రోహం, కాంగ్రెస్ది నిర్లక్ష్యం!
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల
జనవరి 1, 4 తేదీల మధ్య ‘ఊల్ఫ్ మూన్’! కొత్త ఏడాదికి చందమామ ‘నిండైన’ స్వాగతం!
జనవరి 1 నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు : మంత్రి పొన్నం ప్రభాకర్