విధాత: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. ఐదు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. జల విద్యుత్ ఉత్పత్తి విషయమై బోర్డు ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి చెందింది. దీంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలని ఛైర్మన్ సూచించారు. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా భేటీలో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్
<p>విధాత: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. ఐదు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. జల విద్యుత్ ఉత్పత్తి విషయమై బోర్డు ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి చెందింది. దీంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది. సాగర్, కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలని ఛైర్మన్ సూచించారు. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా భేటీలో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.</p>
Latest News

యూట్యూబర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ..
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
బెంగళూరుపై హైదరాబాద్ ఘనవిజయం – అయినా తప్పని 3వ స్థానం
ఎవరెస్ట్ దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..
హెచ్ఎండీఏ మెగా ఈ-వేలం.. హకీంపేటలో ఎకరం రూ.99 కోట్లు
హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం...
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!
పర్యాటక కేంద్రంగా మెదక్ కోట : రూ.10 కోట్లతో అభివృద్ధి